Tirupati: తిరుపతిలో మరో అమానవీయ ఘటన.. కనికరించని 108 సిబ్బంది..
తిరుపతి జిల్లాలో మరో అమానవీయ ఘటన జరిగింది. ఆస్పత్రి నుంచి రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు 108 సిబ్బంది నిరాకరించడంతో బాలిక తండ్రి నానా అవస్థలు పడ్డారు. నాయుడుపేట నుంచి మృతదేహం తీసుకెళ్లేందుకు ఆటోవాలాలు సైతం నిరాకరించడంతో బైక్ పైనే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాడు.
Published : 06 May 2022 12:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM