AP News: మూడోరోజూ ఎండలోనే పింఛన్‌దార్ల అష్టకష్టాలు.. వడదెబ్బతో ఏడుగురు మృతి

పింఛన్ల పంపిణీలో జగన్ (Jagan) కుట్రకు వృద్ధులు, దివ్యాంగులు బలవుతున్నారు. ఎన్నికల వేళ రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటపడుతూ పింఛన్ దారుల్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు.

Published : 04 May 2024 10:19 IST

పింఛన్ల పంపిణీలో జగన్ (Jagan) కుట్రకు వృద్ధులు, దివ్యాంగులు బలవుతున్నారు. ఎన్నికల వేళ రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటపడుతూ పింఛన్ దారుల్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వృద్ధులకు సకాలంలో డబ్బు అందక మండుటెండలో విలవిల్లాడుతున్నారు. పింఛన్ల కోసం తిరుగుతూ వడదెబ్బతో శుక్రవారం ఒక్కరోజే ఏడుగురు ప్రాణాలు పొగొట్టుకున్నారు.

Tags :

మరిన్ని