Sangareddy: ఆకులపై శ్రీరాముడి ప్రతిరూపం.. చిత్రించిన సంగారెడ్డి యువకుడు

ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా.. ఆయన దివ్యమంగళ స్వరూపాలను ఆకులపై చిత్రించారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కి చెందినగుండు శివకుమార్. రావి, బాదం, మర్రి ఆకులపై రాముడి ప్రతిరూపాలను తీర్చిదిద్ది తన భక్తిని చాటుకున్నారు.

Published : 19 Jan 2024 15:09 IST

ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా.. ఆయన దివ్యమంగళ స్వరూపాలను ఆకులపై చిత్రించారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కి చెందినగుండు శివకుమార్. రావి, బాదం, మర్రి ఆకులపై రాముడి ప్రతిరూపాలను తీర్చిదిద్ది తన భక్తిని చాటుకున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు