Hyderabad: బహదూర్పురా ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ రూ.495 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీర్ ఆలం చెరువు వద్ద మ్యూజికల్ ఫౌంటెన్, బహుదూర్పురా ఫ్లైఓవర్ను కేటీఆర్ ప్రారంభించారు.
Published : 19 Apr 2022 13:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్