Viral Video: కోడలికి పెళ్లి చేసిన అత్తామామ..
కరోనాతో భర్తను పోగొట్టుకున్న మహిళకు అత్తామామలే దగ్గరుండి మరో వివాహం జరిపించిన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ధార్ జిల్లాకు చెందిన విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి యుగ్ ప్రకాశ్ తివారి కుమారుడు ప్రియాంక్ తివారి కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. ప్రియాంక్ తివారికి భార్య ప్రియాంక, తొమ్మిదేళ్ల కుమార్తె ఉన్నారు. ప్రియాంక్ మృతితో ప్రియాంక జీవితం ఆగిపోవద్దని ఆమె అత్త, మామ మరో వ్యక్తితో అక్షయ తృతీయ రోజున వివాహం జరిపించారు.
Published : 14 May 2022 12:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య