Gaddar: ప్రజా యుద్ధనౌక గద్దర్కు ప్రముఖుల నివాళులు
ప్రజా గాయకుడు గద్దర్ (Gaddar) పార్థివదేహానికి ఎల్బీ స్టేడియంలో పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, నటులు మోహన్బాబు, మంచు మనోజ్, అలీ, ప్రవచన కర్త గరికపాటి నర్సింహారావు, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు గద్దర్ కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Published : 07 Aug 2023 14:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి