Gaddar: ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు ప్రముఖుల నివాళులు

ప్రజా గాయకుడు గద్దర్‌ (Gaddar) పార్థివదేహానికి ఎల్బీ స్టేడియంలో పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, నటులు మోహన్‌బాబు, మంచు మనోజ్‌, అలీ, ప్రవచన కర్త గరికపాటి నర్సింహారావు, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు గద్దర్‌ కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Published : 07 Aug 2023 14:05 IST

Gaddar: ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు ప్రముఖుల నివాళులు

ప్రజా గాయకుడు గద్దర్‌ (Gaddar) పార్థివదేహానికి ఎల్బీ స్టేడియంలో పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, నటులు మోహన్‌బాబు, మంచు మనోజ్‌, అలీ, ప్రవచన కర్త గరికపాటి నర్సింహారావు, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు గద్దర్‌ కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు