బ్రేకింగ్
24 May 2022 | 15:52 IST
Stocks: నష్టాలతో ముగిసిన మార్కెట్ సూచీలు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 236 పాయింట్లు నష్టపోయి 54,052.61 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 89.55 పాయింట్ల నష్టంతో 16,125 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ ట్రేడింగ్ ముగిసే సమయానికి 77.58గా ఉంది. డాక్టర్ రెడ్డీస్, కొటక్ మహీంద్రా బ్యాంకు, నెస్లే ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు లాభపడగా.. దివీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్యూఎల్ షేర్లు నష్టపోయాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
- 262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
- బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
- అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
- అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
- అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
- విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
- భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
- కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
- ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!