బ్రేకింగ్
27 May 2022 | 12:09 IST
చెప్పింది వినకపోతే.. చరిత్రహీనులే: చంద్రబాబు
ఒంగోలు: దేశంలో ఎక్కడా లేని విధంగా వైకాపా పన్నులు పెంచిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ‘‘ఎవరైనా తప్పు తెలుసుకుంటే బాగుపడతారు. చెప్పింది వినకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. వైకాపా పాలనలో ఏ ఒక్క రైతు ఆనందంగా లేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. మేం అండగా ఉంటాం. మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరేసే పరిస్థితి తీసుకొస్తారా? అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డి పెట్టారు. అమ్మఒడి కంటే నాన్న బుడ్డి ద్వారా వసూలు మొదలు పెట్టారు. రాష్ట్రం పరువుపోయే స్థితికి తీసుకొచ్చారు’’ అని చంద్రబాబు మండిపడ్డారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
- ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- TDP: విశాఖలో నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఎన్నికల ప్రచారం
- ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
- ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
- ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
- ఏ తప్పూ చేయలేదట!
- జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత