బ్రేకింగ్

breaking
16 Apr 2024 | 13:35 IST

కావలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

కావలి: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి గ్రామీణ మండలం గౌరవరం సమీపంలో లారీ, కారు ఢీకొని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కావలి డివిజన్‌ పరిధిలోని జలదంచి మండం చామదల గ్రామ వాసులుగా అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టమార్టం నిమిత్తం కావలి ప్రాంతీయ ఆసుపత్రికి తరలిస్తున్నారు.

మరిన్ని

తాజా వార్తలు