బ్రేకింగ్
16 Apr 2024 | 13:38 IST
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు.. తెలుగు అమ్మాయికి మూడో ర్యాంకు
అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగుల ఎంపిక కోసం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మొత్తం 1016 మందిని ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఆదిత్య శ్రీవాస్తవ దేశవ్యాప్తంగా మొదటి ర్యాంకు సాధించాడు. అనిమేశ్ ప్రధాన్కు రెండు, తెలుగు విద్యార్థిని దోనూరి అనన్య రెడ్డికి మూడో ర్యాంకు లభించింది. ప్రిలిమ్స్, మెయిన్స్లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి.. మొత్తం 1,016 మందిని తుది ఫలితాల్లో ఎంపిక చేశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
- హాసన సెక్స్ కుంభకోణం.. భాజపా-జేడీఎస్ కూటమిపై ప్రభావం ఎంత?
- ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
- ‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
- కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది: కేసీఆర్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
- కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
- హాసన సెక్స్ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే
- అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
- పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!