బ్రేకింగ్

breaking
16 Apr 2024 | 13:38 IST

యూపీఎస్సీ సివిల్స్‌ తుది ఫలితాలు.. తెలుగు అమ్మాయికి మూడో ర్యాంకు

అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగుల ఎంపిక కోసం నిర్వహించిన సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌- 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మొత్తం 1016 మందిని ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఆదిత్య శ్రీవాస్తవ దేశవ్యాప్తంగా మొదటి ర్యాంకు సాధించాడు. అనిమేశ్ ప్రధాన్‌కు రెండు, తెలుగు విద్యార్థిని దోనూరి అనన్య రెడ్డికి మూడో ర్యాంకు లభించింది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి.. మొత్తం 1,016 మందిని తుది ఫలితాల్లో ఎంపిక చేశారు.

మరిన్ని

తాజా వార్తలు