బ్రేకింగ్
16 Apr 2024 | 16:05 IST
ఏపీలో మరో అధికారిపై ఈసీ బదిలీ వేటు
అమరావతి: త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మరో ఉన్నతాధికారిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ని తక్షణం విధుల నుంచి తొలగించాలని, ఎన్నికల విధులు అప్పగించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రత్యామ్నాయంగా ముగ్గురు ఐఏఎస్ల పేర్లతో జాబితా ఇవ్వాలని సీఎస్ను ఆదేశించింది. మంగళవారం రాత్రి 8 గంటల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
- హాసన సెక్స్ కుంభకోణం.. భాజపా-జేడీఎస్ కూటమిపై ప్రభావం ఎంత?
- ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
- ‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
- కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది: కేసీఆర్
- కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
- హాసన సెక్స్ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే
- అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
- పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!