బ్రేకింగ్
16 Apr 2024 | 18:30 IST
అవినాష్.. ప్రతిదీ రాజకీయం చేస్తే ఎలా?: సునీత
కడప: వివేకా హత్యకేసులో దస్తగిరి అప్రూవర్ అయినంత మాత్రాన తప్పించుకునే అవకాశం లేదని ఆయన కుమార్తె సునీత అన్నారు. కేసు దర్యాప్తు ఆలస్యం అవుతోందని అంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి.. దీని గురించి పోలీసులతో ఎప్పుడైనా ఆయన మాట్లాడారా?అని ప్రశ్నించారు. కడపలోలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తే ఎలా?అని ప్రశ్నించారు. గూగుల్ టేకౌట్ ఫ్యాబ్రికేటెడ్ అని అవినాష్ చెప్పడాన్ని ఆమె తప్పుబట్టారు. గూగుల్ టేకౌట్ రిపోర్టును సీబీఐ, సర్వే ఆఫ్ ఇండియా, ఎఫ్ఎస్ఎల్ తయారు చేశాయని, అవినాష్పై వాటికి కోపం ఉంటుందా? అని ప్రశ్నించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
- ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
- హాసన సెక్స్ కుంభకోణం.. భాజపా-జేడీఎస్ కూటమిపై ప్రభావం ఎంత?
- ‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
- కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది: కేసీఆర్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
- కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
- హాసన సెక్స్ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే
- అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
- పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!