బ్రేకింగ్
16 Apr 2024 | 19:41 IST
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్.. 29కి చేరిన మృతులు
కాంకేర్: ఛత్తీస్గఢ్లోని కాంకేర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 29 మంది మృతి చెందినట్లు సమాచారం. ఘటనా స్థలంలో ఏకే 47, ఇతర అధునాతన ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బీఎస్ఎఫ్ దళాల కూంబింగ్ కొనసాగుతోంది. మృతుల్లో మావోయిస్టు కీలక నేత శంకర్రావు కూడా ఉన్నాడని, అతడి మీద రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
- ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
- హాసన సెక్స్ కుంభకోణం.. భాజపా-జేడీఎస్ కూటమిపై ప్రభావం ఎంత?
- ‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
- కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది: కేసీఆర్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
- కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
- హాసన సెక్స్ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే
- అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
- పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!