బ్రేకింగ్
24 Apr 2024 | 19:25 IST
జైలుకు వెళ్లేందుకు నేను ఎన్నడూ భయపడలేదు: కేసీఆర్
మిర్యాలగూడ: ‘ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారు. సాగర్ ఆయకట్టు కింద పంటలను ఎండపెట్టారు.మిషన్ భగీరథను సరిగా నడపలేని పరిస్థితి’’అని కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై భారాస అధినేత కేసీఆర్ విమర్శలు గుప్పించారు. మిర్యాలగూడలో నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారాసను గెలిపించాలని ప్రజలకు కోరారు. అప్పుడే ప్రభుత్వం మెడలు వంచి అన్ని పనులు చేపట్టొచ్చని అన్నారు. జైలుకు వెళ్లేందుకు తాను ఎన్నడూ భయపడలేదని, భయపడితే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- సాయి ధరమ్తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. జనసైనికులపై వైకాపా వర్గీయుల దాడి
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
- కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
- మా మామ నీచుడు.. అతనికి ఓటేస్తే సమాజానికి చేటు: డాక్టర్ గౌతమ్
- ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
- ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిపై బదిలీ వేటు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
- మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
- ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!