బ్రేకింగ్
24 Apr 2024 | 23:14 IST
ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
దిల్లీ: ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం సాధించింది. గుజరాత్తో జరిగిన పోరులో ఆ జట్టు 4 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ పంత్ (88*), అక్షర్ పటేల్ (66) చెలరేగి ఆడారు. గుజరాత్ బౌలర్లలో వారియర్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ఆ జట్టులో సాయి సుదర్శన్ (65), మిల్లర్ (55) అర్ధశతకాలతో చెలరేగారు. సాహా(39) రాణించాడు. చివర్లో రషీద్ ఖాన్ (21*) పోరాడినప్పటికీ తన జట్టును గెలిపించలేకపోయాడు. దిల్లీ బౌలర్లలో రషిఖ్ 3, కుల్దీప్ 2, నోకియా 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- సాయి ధరమ్తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. జనసైనికులపై వైకాపా వర్గీయుల దాడి
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
- కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
- మా మామ నీచుడు.. అతనికి ఓటేస్తే సమాజానికి చేటు: డాక్టర్ గౌతమ్
- ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
- ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిపై బదిలీ వేటు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
- మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
- ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!