బ్రేకింగ్
26 Apr 2024 | 18:46 IST
వైకాపాను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది: పవన్ కల్యాణ్
రాజోలు: రాష్ట్రంలో మార్పు కనిపిస్తోందని, వైకాపాను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని మలికిపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. ఐదేళ్ల తన సంపాదనలో రూ.70 కోట్లు పన్ను కట్టానన్న పవన్.. డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. జగన్పై గులకరాయి పడితే.. అంతమంది జనసమూహంలో నిందితుడిని పట్టుకున్నారని.. కానీ, అంతర్వేది రథాన్ని దగ్ధం చేసిన నిందితులను ఇప్పటి వరకు పట్టుకోలేదని వ్యాఖ్యానించారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- 1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
- 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
- సూర్యకుమార్ యాదవ్ శతకం.. హైదరాబాద్పై ముంబయి విజయం
- ‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
- దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
- దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
- గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
- నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
- ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి