బ్రేకింగ్
29 Apr 2024 | 16:12 IST
సీఎం రేవంత్రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు!
Updated: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసులో పలువురు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా విభాగానికి దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అస్లాం తస్మీన్, పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి మన్నె సతీశ్ తదితరులకు నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో సీఎం, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్రెడ్డికి కూడా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. మే 1న ఫోన్ తీసుకొని విచారణకు హాజరుకావాలని చెప్పినట్లు సమాచారం.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
- పోలీసుల ఆదేశాలను ధిక్కరించిన చెవిరెడ్డి.. తిరుపతిలో మరోసారి ఉద్రిక్తత
- అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
- సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
- రాజంపేట నుంచి వచ్చి మరీ అరాచకం
- అసలేం జరుగుతోంది?
- హింస పెచ్చరిల్లుతుంటే మీరేం చేస్తున్నారు?
- మాట ఇచ్చా.. మాఫీ చేయాల్సిందే
- ఐపీఎల్ ప్లేఆఫ్స్.. రెండు బెర్తుల కోసం ఐదు టీమ్లు.. ఏ జట్టు పర్సంటేజీ ఎంతంటే?