బ్రేకింగ్

breaking
29 Apr 2024 | 21:24 IST

చివర్లో కుల్దీప్‌ మెరుపులు.. కోల్‌కతా లక్ష్యం 154

కోల్‌కతా: ఐపీఎల్‌ 17లో భాగంగా కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో దిల్లీ ఇన్నింగ్స్‌ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. పృథ్వీ(13), జేక్‌(12), పోరెల్‌(18), షై(6), పంత్‌(27), అక్షర్‌(15), స్టబ్స్‌(4), కుశుంగ(1), రసిఖ్‌(8), లిజాద్‌(1*) పరుగులు చేశారు. చివర్లో కుల్దీప్‌(35*) రాణించాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్‌ 3, వైభవ్‌.. హర్షిత రెండేసి వికెట్లు తీశారు. స్టార్క్‌, నరైన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని