బ్రేకింగ్
29 Apr 2024 | 21:24 IST
చివర్లో కుల్దీప్ మెరుపులు.. కోల్కతా లక్ష్యం 154
కోల్కతా: ఐపీఎల్ 17లో భాగంగా కోల్కతాతో జరుగుతోన్న మ్యాచ్లో దిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. పృథ్వీ(13), జేక్(12), పోరెల్(18), షై(6), పంత్(27), అక్షర్(15), స్టబ్స్(4), కుశుంగ(1), రసిఖ్(8), లిజాద్(1*) పరుగులు చేశారు. చివర్లో కుల్దీప్(35*) రాణించాడు. కోల్కతా బౌలర్లలో వరుణ్ 3, వైభవ్.. హర్షిత రెండేసి వికెట్లు తీశారు. స్టార్క్, నరైన్ చెరో వికెట్ పడగొట్టారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- అసలేం జరుగుతోంది?.. ఏఎన్యూ స్ట్రాంగ్రూం సమీపంలో నిఘా వర్గాల సమావేశం
- నేడు ఐప్యాక్ కార్యాలయానికి జగన్
- బాలికలతో బలవంతపు వ్యభిచారం.. అరెస్టయిన వారిలో డీఎస్పీ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
- తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ
- హైదరాబాద్ - గుజరాత్ మ్యాచ్కు వర్షం ముప్పు... మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
- ‘భారత్ చంద్రుడిపై కాలుమోపింది.. మనమేమో..’: పాక్ పార్లమెంట్లో ఆసక్తికర చర్చ!
- ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
- రాజంపేట నుంచి వచ్చి మరీ అరాచకం
- హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు