బ్రేకింగ్
05 May 2024 | 19:07 IST
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
ధర్మశాల: ఐపీఎల్-17లో చెన్నై ఆరో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139కే పరిమితమైంది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ప్రభ్ సిమ్రన్ (30), శశాంక్ (27), హర్షల్ పటేల్ (12), రాహుల్ (16), హర్ప్రీత్ (17*), రబాడా (11*) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. బౌలర్లలో జడేజా 3 వికెట్లు పడగొట్టగా.. తుషార్, సిమర్జీత్ సింగ్ చెరో 2, మిచెల్ శాట్నర్, శార్థూల్ తలో వికెట్ తీశారు. తొలుత చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
- రాశిఫలం (మే 19 - మే 25)
- ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
- ‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
- ప్రభాస్ చెప్పిన ‘బుజ్జి’ ఇదిగో.. ఆసక్తి రేకెత్తిస్తున్న వీడియో
- తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!
- ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
- పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
- ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు