బ్రేకింగ్

breaking
08 May 2024 | 21:14 IST

బదోని అర్ధశతకం.. హైదరాబాద్‌ టార్గెట్‌ 166

హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. బదోని (55*, 30 బంతుల్లో 9×4) అర్ధశతకంతో చెలరేగాడు. కెప్టెన్‌ రాహుల్‌ (29), కృనాల్‌ పాండ్య (24) ఫర్వాలేదనిపించారు. చివర్లో పూరన్‌ (48*; 26 బంతుల్లో 6×4, 1×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో లఖ్‌నవూ మంచి స్కోరే చేసింది. బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ 2 వికెట్లు పడగొట్టగా, కమిన్స్‌ ఒక వికెట్‌ తీశాడు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని