బ్రేకింగ్
08 May 2024 | 21:14 IST
బదోని అర్ధశతకం.. హైదరాబాద్ టార్గెట్ 166
హైదరాబాద్: సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో లఖ్నవూ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. బదోని (55*, 30 బంతుల్లో 9×4) అర్ధశతకంతో చెలరేగాడు. కెప్టెన్ రాహుల్ (29), కృనాల్ పాండ్య (24) ఫర్వాలేదనిపించారు. చివర్లో పూరన్ (48*; 26 బంతుల్లో 6×4, 1×6) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో లఖ్నవూ మంచి స్కోరే చేసింది. బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టగా, కమిన్స్ ఒక వికెట్ తీశాడు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రోదసిలోకి తెలుగుతేజం
- దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
- రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
- ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
- నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
- భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
- కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
- పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
- ‘అగ్గంటుకుంది సంద్రం’.. ‘దేవర’ సాంగ్ వచ్చేసింది