Chandrababu: షాదీ మంజిల్లో ముస్లింలతో చంద్రబాబు సమావేశం
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లాలోని షాదీ మంజిల్లో ముస్లింలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అధికార పార్టీ చేస్తున్న దౌర్జన్యాలను ఎండగట్టారు. అనంతరం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని కౌతాళంలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఫొటోలు..
Updated : 28 Apr 2024 19:54 IST
1/19
కర్నూలు జిల్లా మంత్రాలయంలో..
2/19
3/19
4/19
5/19
6/19
7/19
నెల్లూరులో..
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్తో ప్రాంతీయ పార్టీల పొత్తు.. శశిథరూర్ ఏమన్నారంటే?
-
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్రెడ్డి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
పేలిన ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్.. 10 మందికి గాయాలు