Chandrababu: ఘనంగా తెదేపా ప్రజాగళం సభలు

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా ఆధ్వర్యంలో ‘ప్రజాగళం’ సభలు నిర్వహించారు. ఉండిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో తెదేపా అధినేత చంద్రబాబు ప్రసంగించారు. అనంతరం గన్నవరంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సభకు తెదేపా, భాజపా, జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రజలుపెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ ఫొటోలు.. 

Updated : 10 May 2024 16:08 IST
1/8
గన్నవరంలో..
గన్నవరంలో..
2/8
3/8
ఉండిలో..
ఉండిలో..
4/8
ఉండి సభలో మాట్లాడుతున్న చంద్రబాబు..
ఉండి సభలో మాట్లాడుతున్న చంద్రబాబు..
5/8
6/8
7/8
8/8

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు