Ap elections : ఏపీలో నేతల ప్రచార ‘సిత్రాలు’
ఏపీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. పలు ఆసక్తికర చిత్రాలను చూసేయండి.
Updated : 09 May 2024 13:02 IST
1/14
విజయవాడ బందరు రోడ్డులో నిర్వహించిన రోడ్షోలో అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్.
2/14
అన్నమయ్య జిల్లా కలికిరి సభలో ప్రధాని నరేంద్రమోదీకి శాలువా కప్పి సన్మానిస్తున్న జనసేన నాయకుడు నాగబాబు.
3/14
ప్రధాని మోదీకి శ్రీరాముని ప్రతిమను అందజేస్తున్న నల్లారి కిరణ్కుమార్రెడ్డి.
4/14
హిందూపురంలో ప్రచారం చేస్తూ.. అంధురాలి అభిమానానికి మంత్రముగ్ధుడైన బాలకృష్ణ.
5/14
మంగళగిరి గండాలయపేట రచ్చబండలో స్థానికులతో మాట్లాడుతున్న లోకేశ్.
6/14
యర్రబాలెం కారం తయారీ పరిశ్రమ కూలీలతో బ్రాహ్మణి.
7/14
కైకలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ను గెలిపించాలని పిలుపునిస్తున్న సినీ నటుడు వెంకటేశ్.
8/14
విశాఖ నగరంలోని లాసన్స్బేకాలనీ భాజపా కార్యాలయంలో మాట్లాడుతున్న నటి నమిత.
9/14
నక్కపల్లి, ఎస్.రాయవరంలో కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తున్న బుల్లితెర నటుడు నిరుపమ్.
10/14
తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్తో హైపర్ ఆది.
11/14
టిఫిన్ బండి వద్ద దోసెలు వేస్తూ ప్రచారం చేస్తున్న లోకేశ్ కుటుంబ సభ్యులు.
12/14
ఈవీఎంలో ఓటు వేసే విధానం చూపుతున్న లోకేశ్ కుటుంబ సభ్యులు.
13/14
కావలి మండలంలో తెదేపా అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్న సినీహీరో నారా రోహిత్.
14/14
శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వివేకానంద ఒక్కడే ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
-
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
-
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు