TDP: చీపురుపల్లిలో ప్రజాగళం సభ

విజయనగరం గ్రామీణం: జిల్లాలోని చీపురుపల్లిలో తెదేపా ఆధ్వర్యంలో ప్రజాగళం సభ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభలో ఆయన ప్రసంగించారు. తెదేపా నాయకులు కళా వెంకట్రావు, ఎంపీ అభ్యర్థి అప్పలనాయుడు, కిమిడి నాగార్జున, కార్యకర్తలు, భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.

Updated : 09 May 2024 19:47 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు