TDP: చీపురుపల్లిలో ప్రజాగళం సభ
విజయనగరం గ్రామీణం: జిల్లాలోని చీపురుపల్లిలో తెదేపా ఆధ్వర్యంలో ప్రజాగళం సభ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభలో ఆయన ప్రసంగించారు. తెదేపా నాయకులు కళా వెంకట్రావు, ఎంపీ అభ్యర్థి అప్పలనాయుడు, కిమిడి నాగార్జున, కార్యకర్తలు, భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
Updated : 09 May 2024 19:47 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..