Investment: వాహన రంగంలో మదుపు
వాహన సంస్థలు, వాహన విడిభాగాల ఉత్పత్తిలో నిమగ్నమైన కంపెనీలపై పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పించే లక్ష్యంతో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఎస్బీఐ ఆటోమోటివ్ ఆపర్చునిటీస్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది.
వాహన సంస్థలు, వాహన విడిభాగాల ఉత్పత్తిలో నిమగ్నమైన కంపెనీలపై పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పించే లక్ష్యంతో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఎస్బీఐ ఆటోమోటివ్ ఆపర్చునిటీస్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఇలాంటి పథకం ఇదే తొలిసారి కావడం ప్రత్యేకత. ఈ పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల 31 వరకూ అందుబాటులో ఉంటుంది. ఎన్ఎఫ్ఓలో కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి. ఇది సెక్టోరియల్/థీమ్యాటిక్ విభాగానికి చెందిన ఓపెన్ ఎండెడ్ పథకం. దీని కింద సేకరించిన నిధులను దాదాపు 134 కంపెనీల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఆటో కాంపోనెంట్స్ అండ్ ఎక్విప్మెంట్ విభాగానికి చెందిన కంపెనీలు 85 వరకూ ఉంటాయి. కాస్టింగ్స్ అండ్ ఫోర్జింగ్స్ కంపెనీలు మరో 11 కనిపిస్తున్నాయి. కేవలం విడిభాగాల కంపెనీలే కాకుండా ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ కంపెనీలనూ పెట్టుబడి కోసం పరిశీలిస్తారు.
ఈ పథకానికి తన్మయ దేశాయ్ ఫండ్ మేనేజర్గా వ్యవహరిస్తారు. నిఫ్టీ ఆటో టీఆర్ఐ సూచీని దీనికి కొలమానంగా తీసుకుంటారు. మనదేశంలో శరవేగంగా విస్తరిస్తున్న రంగాల్లో ఆటోమోటివ్ రంగం ఒకటి. అంతేగాక ఎన్నో ఆసక్తికరమైన మార్పులు ఇందులో చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా విద్యుత్తు వాహనాల వాడకం పెరుగుతోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులూ లభిస్తున్నాయి. అదే సమయంలో ఏటేటా వాహనాల అమ్మకాలు అధికంగా నమోదు కావటం గమనార్హం. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఆటోమోటివ్ రంగం పెట్టుబడికి అనువైనదిగా కనిపిస్తుంది. వచ్చే కొన్నేళ్ల పాటు అధిక వృద్ధి నమోదై, మదుపరులకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఈ రంగంలో కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహీంద్రా అదుర్స్.. దేశంలోనే రెండో అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీగా..
Mahindra & Mahindra: భారత్లోని అత్యంత విలువైన ఆటో మొబైల్ కంపెనీల స్థానంలో టాటా మెటార్స్ను వెనక్కి నెట్టి మహీంద్రా రెండో స్థానంలో నిలిచింది. -
పాత కారు కొంటున్నారా?
పాత కారు కొనాలని అనుకుంటున్నారా? దీనికోసం రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ కార్లకూ రుణం ఇస్తున్నాయి. కాకపోతే కొన్ని నిబంధనలను మనం అర్థం చేసుకోవాలి. -
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల రీకాల్.. కారణం ఇదే..
TVS Motor: టీవీఎస్ కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేసింది. 40వేల స్కూటర్లను వెనక్కి రప్పిస్తోంది. -
స్పోర్టీ లుక్తో మార్కెట్లోకి టాటా ఆల్ట్రోజ్ రేసర్ కారు.. ధర, వివరాలు ఇవే..
Tata Altroz Racer: టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ రేసర్ హ్యాచ్బ్యాక్ను విడుదల చేసింది. దీని ధర రూ.9.49 లక్షలుగా నిర్ణయించింది. -
మారుతీ సుజుకీ ఆఫర్.. ఈ మోడళ్లపై రూ.74వేల వరకు తగ్గింపు
Maruti Suzuki: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన నెక్సా లైనప్లో తీసుకొచ్చిన కొన్ని మోడళ్లపై రూ.74వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. -
వాహన ధరల్ని తగ్గించిన మారుతీ సుజుకీ.. ఏ మోడళ్లపై అంటే?
Maruti Suzuki: ఆటో గేర్ షిఫ్ట్ మోడల్ కార్ల ధరల్ని తగ్గించినట్లు కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ శనివారం ప్రకటించింది. -
స్ల్పెండర్కు 30 ఏళ్లు.. అధునాతన ఫీచర్లతో కొత్త వెర్షన్ విడుదల
Splendor Plus Xtec: స్ల్పెండర్ మార్కెట్లోకి వచ్చి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హీరో కొత్త వెర్షన్ను విడుదల చేసింది. -
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. టెస్ట్ కోసం ఆర్టీవో ఆఫీసుకు వెళ్లక్కర్లేదు!
Driving License: డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. ఇకపై డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్టీవో కార్యాయాలకు వెళ్లాల్సిన అసవరం లేదు. డాక్యుమెంటేషన్ ప్రక్రియను సైతం కుదించింది. -
మారుతీ సుజుకీ విద్యుత్ వ్యాగన్ఆర్ ఇదేనా?
జపాన్ వాహన దిగ్గజం సుజుకీ, ఇడబ్ల్యూఎక్స్ పేరుతో కారు కోసం పేటెంట్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్లో మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్కు ఇది విద్యుత్ వెర్షన్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
హీరో- హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోటార్ సైకిల్స్
Hero MotoCorp: హీరో-హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోడళ్లు రానున్నాయి. త్వరలో దీనిపై ప్రకటన వెలువడనుంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
కారు రుణం ముందే తీర్చేస్తే
అప్పు చేసి కారు కొంటాం.. మన దగ్గర అనుకోకుండా డబ్బు వచ్చి, ఈ రుణం తీర్చేయాలని అనుకున్నాం అనుకోండి.. అప్పుడు ఏం చేయాలో చూద్దామా.. -
టీవీఎస్ ఐక్యూబ్లో 2 కొత్త వేరియంట్లు.. రూ.95 వేలకే బేస్ మోడల్
TVS iQube: టీవీఎస్ ఐక్యూబ్లో మరో రెండు కొత్త వేరియంట్లు వచ్చాయి. ఇప్పుడు బేస్ వేరియంట్ రూ.95 వేలకే లభించనుంది. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఈవీ రాక ఆలస్యం? కారణం ఇదే..!
Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి విద్యుత్ ద్విచక్ర వాహనం రాక ఆలస్యం కానుంది. అందుకు గల కారణాలను ఆ కంపెనీ ఎండీ వివరించారు. -
మారుతీ సుజుకీ స్విఫ్ట్ మరింత కొత్తగా.. ధర రూ.6.50 లక్షలు
Maruti Suzuki Swift: అత్యాధునిక ఫీచర్లను జోడిస్తూ మారుతీ సుజుకీ తమ హ్యాచ్బ్యాక్ మోడల్లో కొత్త స్విఫ్ట్ను విడుదల చేసింది. దీని ధర రూ.6.50 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. -
పోర్షే రూ.1.69 కోట్ల కారు
పోర్షే సరికొత్త పనమేరాను, అత్యంత ఆకర్షణీయ ఫీచర్లతో ఆవిష్కరించింది. దీని ధర(ఎక్స్ షోరూం) రూ.1,69,62,000. -
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
Bajaj Pulsar NS400Z: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో పల్సర్ ఎన్ఎస్400Z పేరుతో మరో కొత్త పల్సర్ను లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
ఒకాయా ఇ-బైక్ డిస్రప్టర్
దిల్లీకి చెందిన ఒకాయా సంస్థ ప్రీమియం బ్రాండ్ ఫెరాటో, సరికొత్త విద్యుత్ బైక్ ‘డిస్రప్టర్’ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1,59,999. విద్యుత్ వాహన రాయితీల తర్వాత దిల్లీలో ఈ బైకు రూ.1.40 లక్షలకు లభించనుంది. -
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
electric scooter: భారత్ మార్కెట్లోకి మరో కొత్త విద్యుత్ స్కూటర్ వచ్చేసింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన యాంపియర్ ఈ స్కూటర్ను లాంచ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నీట్’ వివాదం.. సుప్రీం ‘కమిటీ’తో దర్యాప్తు జరిపించాలి: సిబల్
-
రుషికొండపై రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా
-
జూన్ 30లోగా గనులను వేలం వేయాలి.. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సూచన
-
ఆ విషయంలో నన్నెవరూ అధిగమించలేరు: కుమార్తెపై రామ్ చరణ్ ప్రేమ
-
సీసీఎస్ ప్రక్షాళనకు చర్యలు.. 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు
-
జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్రదాడులు.. అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం