logo

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

ఆదిలాబాద్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా మంగళవారం బాధ్యతలు చేపట్టిన కే.ప్రభాకర్ రావును జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated : 30 Apr 2024 17:09 IST

ఎదులాపురం: ఆదిలాబాద్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా మంగళవారం బాధ్యతలు చేపట్టిన కే.ప్రభాకర్ రావును జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు జిల్లా స్థితిగతులపై కొంత సేపు చర్చించినట్లు సమాచారం. జిల్లాలో శాంతిభద్రతల గురించి ఎస్పీ ఆయనకు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని