లక్ష గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ
జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మందిరంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
ఆదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మందిరంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని లక్ష గాజులతో అలంకరించారు. ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ఆయా విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జయ, సునయన, కీర్తి, స్వరూప, సరిత, సంతోషిణి, జ్యోతి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా రక్తదాన దినోత్సవం
[ 14-06-2024]
రక్తదానం చేద్దాం.. విలువైన ప్రాణాలను కాపాడుదామని పలువురు వక్తలు అన్నారు. -
విద్యుత్తు ప్రమాదాల నివారణకు చర్యలు
[ 14-06-2024]
జిల్లాలో విద్యుత్ ప్రమాదాల నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ ఎస్ఈ బి.శ్రీనివాస్ అన్నారు. -
ఎట్టకేలకు మరమ్మతులు
[ 14-06-2024]
ఆదిలాబాద్ రిమ్స్ ఆవరణలోని క్షయ నివారణ జిల్లా కార్యాలయం ముందు పైపులైన్ లీకేజీకి ఎట్టకేలకు మరమ్మతులు చేపట్టారు. -
కాంట్రాక్టు అధ్యాపకుడి మృతి
[ 14-06-2024]
దాదాపు నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆదిలాబాద్ పట్టణం భుక్తాపూర్కి చెందిన డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకుడు శంకర్రెడ్డి(55) తుదిశ్వాస విడిచారు. -
సమస్యల పరిష్కారం కోసం నిర్విరామ పోరాటం
[ 14-06-2024]
కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏఐటీయూసీ నేతృత్వంలో నిర్విరామ పోరాటం చేయనున్నామని ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ అన్నారు. -
బాధిత రైతులకు డబ్బులు అందజేత
[ 14-06-2024]
మూడు నెలల కిందట రైతులు భారత్ పత్తి సంస్థకు విక్రయించిన పత్తి డబ్బులను ఐ.పి.పి.బి. మేనేజర్ విజయ్ జాదవ్ తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారు. -
బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షునికి సన్మానం
[ 14-06-2024]
తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంఘాల సమాఖ్య ఉపాధ్యక్షుడిగా నియమితులైన ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్ను శుక్రవారం న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. -
రక్తదానంపై అపోహలు వీడాలి
[ 14-06-2024]
రక్తదానం అంటే ప్రాణదానమేనని, రక్త దానంపై అపోహలు విడి 18 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని.. -
భక్తి శ్రద్ధలతో నగర సంకీర్తన
[ 14-06-2024]
జిల్లా కేంద్రంలో 2010లో ప్రారంభమైన నగర సంకీర్తన శుక్రవారం 14వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. -
15 నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు
[ 14-06-2024]
పట్టణంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాలలో ఈ నెల 15 నుంచి 25 వరకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయని ప్రిన్సిపాల్ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. -
ముందడుగేయాలి.. ప్రాణాలు నిలబెట్టాలి
[ 14-06-2024]
‘రక్తం’.. రెండక్షరాల పదమే కాని ఏ జీవి అయినా బతకాలంటే ఇది అత్యవసరం. రక్తం అనేది పరిశ్రమల్లో ఉత్పత్తి అయి అంగట్లో దొరికేది కాదు. కేవలం మనిషిలో మాత్రమే ఉత్పత్తి అవుతుంది. -
కూలిన బతుకులు
[ 14-06-2024]
పొట్టచేతబట్టుకుని.. పట్టెడన్నానికి పట్నానికి వస్తే.. ఉండటానికి నీడలేక.. అద్దె ఇంట్లో ఆపసోపాలు పడుతూ.. అడ్డా కూలీలుగా మారి.. ఊరికి కుటుంబానికి దూరంగా వలస వచ్చి.. దొరికిన పనులతో కాలం వెళ్లదీస్తున్నాం.. ఎండను లెక్కచేయకుండా.. -
కాసులపై ధ్యాస.. నిబంధనలకు పాతర
[ 14-06-2024]
ప్రజా వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. వైద్యారోగ్య శాఖ యంత్రాంగం పనితీరు దానికి భిన్నంగా ఉంటోంది. ఉమ్మడి జిల్లాలో 562 ఆసుపత్రులు పేర్లు నమోదు చేసుకున్నట్లుగా యంత్రాంగం నిర్ధారిస్తోంది. -
రహదారుల మధ్య.. పచ్చదనం మిథ్య
[ 14-06-2024]
జిల్లా కేంద్రంలో హరితహారంలో భాగంగా రహదారుల మధ్య (మీడియన్ ప్లాంటేషన్) చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా మారాయి. తొలుత బిల్లులు రావడం లేదని గుత్తేదారు చేతులెత్తేయడంతో ఏడాది తర్వాత మరో గుత్తేదారుకు పనులు అప్పగించారు. -
ప్రవేశ ద్వారం.. ప్రమాదకరం
[ 14-06-2024]
దశాబ్దంన్నర కిందట ఆదిలాబాద్ జిల్లా మీదుగా నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణం చేపట్టడంతో ప్రజలు ఎంతో సంబరపడ్డారు. కానీ అదే మృత్యు దారిగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. -
భారీగా గుట్కా నిల్వలు స్వాధీనం
[ 14-06-2024]
ఆదిలాబాద్ పట్టణం మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఆదర్శనగర్లో వ్యాపారులు నిల్వ చేసిన రూ.3,15,150 విలువైన నిషేధిత గుట్కా నిల్వలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. -
తరలింపు నిత్యకృత్యం.. అధికారుల నిర్లక్ష్యం
[ 14-06-2024]
విచ్చలవిడిగా సాగుతున్న ఆవులు, ఎద్దుల అక్రమ రవాణాను నియంత్రించడానికి జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో చెక్పోస్టులు ఏర్పాటు చేసినా, తనిఖీలు లేకపోవడంతో అక్రమార్కుల దందా నిర్విఘ్నంగా సాగుతోంది. -
పదోన్నతుల్లో ఎడతెగని ఉత్కంఠ!
[ 14-06-2024]
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఓ ప్రహాసనంగా సాగుతోంది. ఉదయం ఓ సమచారం సాయంత్రానికి మరో సమాచారం అన్న రీతిలో ఉపాధ్యాయులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. -
అసలే ఆలస్యం.. ఆ పై సందిగ్ధం!
[ 14-06-2024]
మంచిర్యాల-అంతర్గామ గోదావరి నదిపై వంతెన నిర్మాణం జిల్లావాసుల ఎన్నో ఏళ్ల కల. ఎట్టకేలకు గతేడాది జూన్లో పనులు ప్రారంభించారు. అంతలోనే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి. -
పత్తి విత్తనం.. వ్యాపారిదే పెత్తనం
[ 14-06-2024]
బెల్లంపల్లి కాంటాచౌరస్తా సమీపంలో గుర్తింపు పొందిన ఓ వ్యాపారి పత్తి విత్తనాల పేరిట దోచుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రముఖ వ్యాపారి కావడంతో బెల్లంపల్లితోపాటు కన్నెపల్లి, నెన్నెల, భీమిని, కాసిపేటకు చెందిన రైతులు -
దారి తప్పిన ఉపాధి కూలీ
[ 14-06-2024]
నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి రాజేశ్వరి గురువారం ఉపాధి హామీ పనికి వెళ్లారు. ఉపాధి హామీ సిబ్బంది తనకు ఇచ్చిన కొలత ప్రకారం -
నిధుల కొరత.. వెక్కిరిస్తున్న పంచాయతీ పాలన
[ 14-06-2024]
నిధుల లేమితో గ్రామ పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. అభివృద్ధి పనులు, మరమ్మతులకు ఆటంకంగా మారుతోంది. సర్పంచుల పదవీ కాలం ముగిసి నాలుగు నెలల అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
శాఖలపై పట్టు పెంచుకోవాలి.. మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
-
అతిపెద్ద ఐపీఓకు హ్యుందాయ్ రెడీ.. త్వరలో సెబీకి దరఖాస్తు
-
పోలీసులపై కక్ష సాధింపు చర్యలు ఉండవు: హోం మంత్రి అనిత
-
ఆరుద్ర కుమార్తెకు పింఛను, వైద్యానికి రూ.5 లక్షల సాయం.. చంద్రబాబు హామీ
-
‘ధరణి’ పోర్టల్ ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టాం: మంత్రి పొంగులేటి
-
ఎన్సీపీ లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు.. అజిత్ పవార్ ఏమన్నారంటే..!