భక్తితో వాసవీ మాత జయంతి
నగరంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాత జయంతి మహోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పాలకవర్గ ప్రతినిధులు మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాదు, మామిడి మురళీకృష్ణ తదితరులు పర్యవేక్షించారు.
బందరు: కన్యకాపరమేశ్వరి అమ్మవారు
మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్టుడే: నగరంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాత జయంతి మహోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పాలకవర్గ ప్రతినిధులు మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాదు, మామిడి మురళీకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. గీతామందిరంలో లలితామ్మవారికి పూజలు నిర్వహించారు.
పెడన, న్యూస్టుడే: స్థానిక గూడూరు రోడ్డులోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వారం రోజులు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామని సంఘ అధ్యక్షుడు సత్యనారాయణ చెప్పారు.
పెడన: వేడుకల్లో భక్తులు
గుడివాడ గ్రామీణం: కన్యకా పరమేశ్వరి దేవస్థానం, పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి 108 కలశాలతో అభిషేకం, 108 మంది సువాసినీలతో పుష్పార్చన, 102 మంది బాల కన్యకలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుమారు 6 వేల మందికి అన్నసమారాధన, రాత్రికి అమ్మవారి నగరోత్సవం ఘనంగా నిర్వహించారు. జానపద, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. దేవస్థానం అధ్యక్షుడు జవ్వాజి గంగరాజు, ప్రధాన కార్యదర్శి నారాయణ మురళీకృష్ణ, కోశాధికారి టంగుటూరి వెంకట సుబ్బారావు, సభ్యులు, వాసవీ ఇంటర్నేషనల్ పరివార్ జిల్లా అధ్యక్షుడు కూరాళ్ల శ్యామ్ సుందర్, ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు బెజవాడ బాజేశ్వరరావు, యక్కలి మణిదీప్, కొత్త కిరణ్, తిరువీధుల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
బలరామునిపేట: వేెంకటేశ్వరగానామృతంలో సువాసినులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉంది.. సుప్రీంను ఆశ్రయించిన బాధితుడు
[ 01-06-2024]
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. -
విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరం: చంద్రబాబు
[ 01-06-2024]
నగరంలో డయేరియా మరణాలు ఆందోళనకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
మండలంలో హనుమాన్ చాలీసా పారాయణం
[ 01-06-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా నాగాయలంక మండలంలోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. -
కలుషిత నీటితో 9కి చేరిన మృతుల సంఖ్య
[ 01-06-2024]
నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం అదుపులోకి రాలేదు. అతిసార లక్షణాలతో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరుకుంది. -
సరిలేరు మీకెవ్వరు.. సగర్వంగా పదవీ విరమణ చేసిన ఏబీవీ
[ 01-06-2024]
వైకాపా సర్కారు కుట్రపూరితంగా చేసిన అక్రమ సస్పెన్షన్పై సుదీర్ఘ న్యాయపోరాటం చేసి విజయం సాధించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ హోదాలో సగర్వంగా పదవీ విరమణ చేశారు. -
కలల మోముపై కాలకూటం
[ 01-06-2024]
ప్రజారోగ్య పరిరక్షణ.. ప్రభుత్వ యంత్రాంగాల ప్రధాన బాధ్యత. ఎక్కడ ఏ చిన్న కష్టమొచ్చినా వెంటనే స్పందించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూడాలి.. -
పైపులైన్లలో అవినీతి తప్పు..!
[ 01-06-2024]
మంచినీటి పైపులు, యూజీడీ నిర్వహణకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా.. పనులు అసంపూర్తిగానే మిగిలాయి. నిరుడు ఏకంగా రూ.25.48 కోట్లు ఖర్చు చేశారు. నగరంలో 1.60 లక్షల కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. -
విత్తనాలపై ప్రైవేటు పెత్తనం..!
[ 01-06-2024]
‘రైతులకు అన్ని రకాల సేవలందించేందుకు ప్రత్యేకంగా ఆర్బీకేలు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఆధునిక పరికరాలను ఈ కేంద్రాల ద్వారా అందిస్తాం. -
నాయీబ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిపై వైకాపా వర్గీయుల దాడి
[ 01-06-2024]
తెదేపా కార్యకర్త, నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిపై పాత కక్షల నేపథ్యంలో వైకాపా వర్గీయులు దాడి చేసిన సంఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యనమలకుదురుకు చెందిన దాక్షారపు సూర్యనారాయణ నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. -
కార్పొరేషన్ పాపం.. తీర ప్రాంతాలకు శాపం
[ 01-06-2024]
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రామలింగేశ్వరనగర్లో నిర్వహిస్తున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు(ఎస్టీపీ) ప్రభావం పెనమలూరు మండలంలో నదీ తీరప్రాంతాలపై తీవ్రంగా ఉంది. -
కాటేస్తున్న జలం
[ 01-06-2024]
విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం అదుపులోకి రాలేదు. తీవ్ర అస్వస్థతకు గురై రోజూ ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. -
ఎన్నికల నిర్వహణ ఖర్చుల వివరాలు ఇవ్వండి!
[ 01-06-2024]
పెడన నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ అధికారుల మధ్య విభేదాలకు దారి తీసింది. ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన ఖర్చులను తమకు సమాచార హక్కు చట్టం కింద తెలియజేయాలని కోరుతూ... -
బైండోవర్ అతిక్రమించిన వారిపై కేసులు
[ 01-06-2024]
ఎన్నికల వేళ సత్ప్రవర్తన కలిగి ఉంటానని తహసీల్దారు కోర్టులో వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చి తిరిగి ఎన్నికల గొడవల్లో కేసులు నమోదైనవారికి జరిమానాలు, జైలు తప్పవని గుడివాడ డీఎస్పీ పి.శ్రీకాంత్ హెచ్చరించారు. -
విచ్చలవిడిగా గొలుసు దుకాణాలు
[ 01-06-2024]
గ్రామాల్లో అనధికార మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం.. ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బంది అదనపు ఆదాయానికి అలవాటు పడడంతో ఎక్కడికక్కడే గొలుసు దుకాణాలు వెలుస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్తో కలిసి ఓపెనింగ్.. నిరాశపరిచిన శాంసన్
-
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైకాపాకు ఎదురుదెబ్బ
-
మేలో జీఎస్టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లు..
-
వాట్సప్లో ట్రేడింగ్ పేరుతో.. వ్యాపారి నుంచి రూ.9 కోట్లు స్వాహా
-
క్రికెట్ VS బేస్బాల్.. రెండింటి మధ్య తేడా అదేనని చెప్పా: యువరాజ్
-
ఇండియా కూటమికి 295కు పైగా సీట్లు ఖాయం: ఖర్గే