logo

తెదేపాలో భారీగా చేరికలు

నియోజకవర్గంలోని పలు కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. మంగళవారం స్థానిక ప్రజావేదిక వద్ద తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Published : 08 May 2024 05:35 IST

పార్టీలో చేరిన వారితో అమిలినేని సురేంద్రబాబు

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని పలు కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. మంగళవారం స్థానిక ప్రజావేదిక వద్ద తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డుకు చెందిన 20 కుటుంబాలు, బాయికి చెందిన 13 కుటుంబాలు, భైరసముద్రం గ్రామానికి చెందిన 12 కుటుంబాలు, ఐదుకల్లుకు చెందిన 10 కుటుంబాలు పార్టీలో చేరారు. మండలంలోని విట్లంపల్లి గ్రామంలో అమిలినేని కుమారుడు యశ్వంత్‌ ఆధ్వర్యంలో 10 కుటుంబాలు తెదేపాలో చేరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని