logo

పత్తిపాడుకు తరలిన తెదేపా నాయకులు

గుంటూరు జిల్లా  వట్టి చెరుకూరు మండలంలోని పుల్లడిగుంట గ్రామంలో  తెదేపా, జనసేన, భాజపా  నాయకులు, కార్యకర్తలు పత్తిపాడుకు తరలివెళ్లారు.

Published : 22 Apr 2024 11:43 IST

వట్టిచెరుకూరు : గుంటూరు జిల్లా  వట్టి చెరుకూరు మండలంలోని పుల్లడిగుంట గ్రామంలో  తెదేపా, జనసేన, భాజపా  నాయకులు, కార్యకర్తలు పత్తిపాడుకు తరలివెళ్లారు.  ఈ రోజు  తెదేపా అభ్యర్థి రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేయనున్నారు.  ఈ సందర్భంగా వారందరూ  ఏటుకూరు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం భారీ  ప్రదర్శన  చేశారు. అనంతరం గ్రామం నుంచి అధిక సంఖ్యలో పత్తిపాడుకు తరలివెళ్లారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని