logo

గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.

Published : 25 Apr 2024 05:06 IST

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు. మే 9న కాచిగూడలో 20.30 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(07025) పిడుగురాళ్ల 23.55, సత్తెనపల్లి 00.20, గుంటూరు 01.45, విజయవాడ 02.55, కాకినాడ 08.00 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07026) మే 10వ తేదీన కాకినాడలో 17.10 గంటలకు బయలుదేరి విజయవాడ 21.40, గుంటూరు 22.40, సత్తెనపల్లి 23.23, పిడుగురాళ్ల 23.55, కాచిగూడ 04.50 గంటలకు వెళ్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని