24/7 ఇక నగరం నిద్రపోదు
నిత్యం ఉరుకులు పరుగుల ప్రపంచం. అందాలు.. ఆనందాలు.. సరదాలు.. విందులు, వినోదాలకు కొదవలేని మహానగరం.
ప్రభుత్వ నిర్ణయంతో గ్లోబల్ సిటీగా అడుగులు
ఈనాడు, హైదరాబాద్
నిత్యం ఉరుకులు పరుగుల ప్రపంచం. అందాలు.. ఆనందాలు.. సరదాలు.. విందులు, వినోదాలకు కొదవలేని మహానగరం. ప్రజల అభిరుచులు, ఆలోచనలకనుగుణంగా ప్రభుత్వం 24 గంటలపాటు దుకాణాలు, హోటళ్లు తెరిచిఉంచేలా అనుమతివ్వటం శుభపరిణామం. తెల్లవారుజామున రైలు దిగే ప్రయాణికుడు.. అర్ధరాత్రి విమానాశ్రయం నుంచి బయటకొచ్చిన విదేశీయుడు.. సామాన్యుడి నుంచి సీఈవోదాకా అన్నీ అందుబాటులో ఉండేలా నగరం మారబోతోంది. పాతబస్తీలో అర్ధరాత్రి తర్వాత కూడా బిర్యానీ ఆరగించేందుకు నగరవాసులు వెళుతుంటారు. ట్యాంక్బండ్పై ప్రతిరోజూ 12 గంటల సమయంలో పుట్టినరోజు కేక్ కట్టింగ్ల సందడి అంతాఇంతా కాదు. ఐటీ కారిడార్లో ఉద్యోగులు కాలంతో పోటీపడుతూ పనిచేస్తుంటారు. ఇప్పుడు నగరంలో లక్షల సంఖ్యలో సీసీ కెమెరాలు, చిటుక్కుమంటే తెలిసిపోయే కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఉండటం తాజా నిర్ణయానికి తోడ్పడుతుందనడంలో సందేహం లేదు.
విశ్వనగరంగా..
పర్యాటకులను పెద్దఎత్తున ఆకర్షించేందుకు, విదేశీ సంస్థలు నగరాన్ని గమ్యస్థానంగా నగరాన్ని ఎంచుకునేందుకు 24/7 నిర్ణయం ఉపకరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మిగతా నగరాలతో పోటీపడి మరిన్ని పెట్టుబడులను రాబట్టేందుకు దోహదం చేస్తుందని అంచనా వేస్తోంది. రెండు దశాబ్దాల క్రితం ఐటీ రాకతో జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. అప్పటివరకు ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేసే కార్యాలయాలు కాస్తా 24 గంటలు పనిచేయడం మొదలెట్టాయి. దీంతో ఉద్యోగాల కల్పన, ఐటీ ఎగుమతులపరంగా దేశంలోనే మెరుగైన స్థానంలో నగరం ఉంది.
స్ట్రీట్ వెండర్లకు అవకాశం: మహా నగరమైనా రాత్రి 11గంటలు దాటితే భోజనం దొరక్క రోడ్లపక్కన బండ్లపై ఆరగించేందుకు రాత్రి ఉద్యోగులు పడేపాట్లు ఎన్నో. సర్కారు తాజా నిర్ణయంతో ఇకపై చట్టబద్ధంగా స్ట్రీట్ వెండర్లు వ్యాపారాలు చేసుకోవచ్చు.
భద్రత పెద్ద సమస్య కాదు
-వెంకటేశ్, వ్యవస్థాపకులు, ‘స్వతంత్ర సెంటర్ ఫర్ హ్యూమన్ ఫ్లరిషింగ్ ఫౌండేషన్’
వీధి వ్యాపారులు జీవనోపాధి పెంచుకునేలా.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా విధానపరమైన నిర్ణయాల కోసం మా సంస్థ కృషి చేస్తోంది. 24 గంటలు దుకాణాలు తెరిచిఉంచేందుకు అనుమతి ఇవ్వడం చరిత్రాత్మక నిర్ణయం. భద్రతా అంశాన్ని చాలామంది తెర మీదకు తెస్తున్నారు. వాస్తవానికి రాత్రి నిర్మానుష్యంగా ఉంటుంది కాబట్టే నేరాలకు ఆస్కారముంటుంది. రాత్రి కూడా జనసంచారం పెరిగితే నేరస్థులు భయపడతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుండపోత.. జనం ఎదురీత
[ 17-05-2024]
రాజధానిలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. భారీ వానకు ఈదురుగాలులు తోడవ్వడంతో నగరం అతలా కుతలమైంది. -
కట్టుకున్నోడిని చంపేసి.. గుండెపోటని నమ్మించి
[ 17-05-2024]
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. భర్తను దారుణంగా హతమార్చి గుండెపోటుతో మరణించాడని కట్టుకథ అల్లింది. -
మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు
[ 17-05-2024]
మల్కాజిగిరి భాజపా కార్పొరేటర్ శ్రవణ్కుమార్ సహా మరో ముగ్గుర్ని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
యాసిడ్ కలిపిన నీటితో స్నానం.. విద్యార్థినికి గాయాలు
[ 17-05-2024]
యాసిడ్ కలిపిన బకెట్ను స్నానం నీటికి ఉపయోగించడంతో ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. -
నిధులు మింగేసి.. నాలాలను వదిలేసి
[ 17-05-2024]
రూ.వెయ్యి కోట్లతో నాలాల ఆధునికీకరిస్తామంటూ మూడేళ్ల క్రితం చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ)పై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. -
వందేభారత్ 5 గంటలు ఆలస్యం
[ 17-05-2024]
టైమంటే వందేభారత్.. వందేభారత్ అంటే టైం..అని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ద.మ.రైల్వే వాటి సమాయాలపై సంశయం వచ్చేలా చేస్తోంది. -
హద్దులు చెరిపేసి.. చుట్టూ కంచె వేసి
[ 17-05-2024]
జంట జలాశయాలకు సమీపంలో ప్రభుత్వ, నిషేధిత భూముల వివరాలను సేకరించి కొందరు అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారు. -
వరుణుడి ఆట.. అభిమానుల ఇంటి బాట
[ 17-05-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య గురువారం రాత్రి జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
చినుకు పడితే.. కానరాని సిటీ బస్సులు
[ 17-05-2024]
నగరంలో ఏమాత్రం వర్షం పడినా ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారిపోతోంది. -
350 ఫీడర్లలో ట్రిప్పింగ్
[ 17-05-2024]
బంజారాహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలడం, చెట్ల కొమ్మలు కరెంట్ తీగలపై పడటంతో బ్రేక్డౌన్లు ఏర్పడ్డాయి. -
పోకల్వాడ భూముల కబ్జాపై దర్యాప్తు
[ 17-05-2024]
మణికొండ ఐటీ కారిడార్ సమీపంలోని పోకల్వాడలో ఐదెకరాల భూమి కబ్జా వ్యవహారం కీలకమలుపు తిరిగింది. -
ఐసీఎస్ఎస్ఆర్ జాతీయ సదస్సు 29న
[ 17-05-2024]
ఆర్జీ కేడియా వాణిజ్య కళాశాలలో ఈ నెల 29న ‘వ్యాపార పద్ధతులు- కొత్త పరిశోధనలు’ అనే అంశమై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. -
పెండింగ్ డీఏలు ఇప్పించాలి
[ 17-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించడంతో పాటు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చర్యలు చేపట్టాలని -
అకాల చినుకు..అన్నదాతకు వణుకు
[ 17-05-2024]
రైతన్న అనుకున్నంతా అయింది. అకాల వర్షం పడితే తాము పడిన కష్టం అంతా నీటి పాలవుతుందని నిత్యం ఆకాశంలో మబ్బులు పడితే ఆందోళన చెందుతున్నారు. -
బాహ్య వలయం.. అసంపూర్ణం
[ 17-05-2024]
తాండూరు నియోజకవర్గానికి తొలిసారిగా ‘బాహ్య వలయ రహదారి’ మంజూరైంది. -
సౌకర్యాలు కరవాయె.. రైతన్నకు దిగులాయె
[ 17-05-2024]
ధాన్యం సేకరణ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నటు అధికారులు పేర్కొంటున్నా క్షేత్ర స్థాయిలో అరకొరగానే ఉన్నాయి. -
కులగణన ప్రక్రియ సత్వరం చేపట్టండి
[ 17-05-2024]
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియను వెంటనే చేపట్టి బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కోరారు. -
పురపాలికగా మహేశ్వరం!
[ 17-05-2024]
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం పురపాలికగా ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు 19
[ 17-05-2024]
లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. -
సోమాలియా బాలిక కడుపులో 3.75 కిలోల కణితి తొలగింపు
[ 17-05-2024]
సోమాలియా దేశానికి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలిక కడుపులో ఉన్న భారీ కణితిని సికింద్రాబాద్లోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించి ఆమెకు ఊరట కల్పించారు. -
సుంకిశాల పనుల్లో జాప్యంపై ఆరా
[ 17-05-2024]
నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై జలమండలి దృష్టి సారించింది. -
‘ఉచిత బియ్యం పంపిణీపై అవగాహన కరవు’
[ 17-05-2024]
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
పోలింగ్పై ఎడతెగని సమీక్ష
[ 17-05-2024]
చేవెళ్ల లోక్ సభకు సంబంధించి ఈనెల 13న సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు పూర్తయ్యాయి. -
పోగొట్టుకున్న 300కళ్లద్దాల ఫ్రేమ్ల అప్పగింత
[ 17-05-2024]
రైల్లో పోగొట్టుకున్న 300 కళ్లద్దాల ఫ్రేమ్ల సెట్లను ఆర్పీఎఫ్ పోలీసులు బాధితునికి అప్పగించిన సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్లో గురువారం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
-
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!