ప్రధానికి రక్తంతో లేఖ
విజయపుర జిల్లా ముద్దేబిహాళ తాలూకా నాలతవాడ పట్టణంలో ప్రభుత్వ మాధ్యమిక విద్య కళాశాలను ప్రారంభించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైతో సహా పలువురు నాయకులకు నిరంజన్ జోషి రక్తంతో లేఖలు రాశారు. పట్టువదలని విక్రమార్కునిగా అతను రాసిన లేఖలకు ప్రభుత్వం
రక్తంతో రాసిన లేఖను ప్రదర్శిస్తున్న నిరంజన్ జోషి
విజయపుర, న్యూస్టుడే : విజయపుర జిల్లా ముద్దేబిహాళ తాలూకా నాలతవాడ పట్టణంలో ప్రభుత్వ మాధ్యమిక విద్య కళాశాలను ప్రారంభించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైతో సహా పలువురు నాయకులకు నిరంజన్ జోషి రక్తంతో లేఖలు రాశారు. పట్టువదలని విక్రమార్కునిగా అతను రాసిన లేఖలకు ప్రభుత్వం స్పందించింది. త్వరలో కళాశాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఐదేళ్లుగా ఎమ్మెల్యే, జిల్లాధికారి, విద్యాశాఖ అధికారులకు ఆయన లేఖలు రాశారు. ప్రధాని మోదీకి 2018లో లేఖ రాసిన తర్వాత ఆరు నెలల్లో కళాశాల ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని బదులు వచ్చింది. అధికారులు ఆపై చర్యలు తీసుకోలేదు. కొవిడ్తో రెండేళ్లు మళ్లీ కళాశాలను ఏర్పాటు చేయలేదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాల ప్రారంభమైతే విద్యార్థులు డొనేషన్ చెల్లించే అవసరం ఉండదని నిరంజన్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరన్న దిగ్విజయ యాత్ర
[ 27-04-2024]
ప్రజాస్వామ్య పండగలో ఓటర్లు తమ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించారు. -
పోలింగ్.. శాంతియుతం
[ 27-04-2024]
చెదురుమదురు ఘటనలు మినహా 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ శాంతియుతంగా ముగిసింది. -
భాజపాది ఖాళీ చెంబు పార్టీ
[ 27-04-2024]
భాజపా ఖాళీ చెంబు పార్టీ. ఖాళీ చెంబుతో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పెట్టుబడిదారులకే మోదీ ఊతం
[ 27-04-2024]
రైతుల రుణాలు మాఫీˆ చేయడం కన్నా, శ్రీమంతులు, పారిశ్రామికవేత్తల రుణాలను రద్దు చేయడంపైనే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆసక్తి ఎక్కువని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. -
ప్చ్.. నగరం.. తీరు మారలేదు
[ 27-04-2024]
విద్యావంతులు అధికంగా ఉండే బెంగళూరు నగరవాసులు ఆశించిన స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోలేదు. -
సకుటుంబ సమేతంగా..!
[ 27-04-2024]
రాష్ట్రంలో తొలి విడత లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కీలక నాయకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి సందడి చేయడం ఆసక్తికరంగా సాగింది. -
బౌండరీ దాటిన ఓటు బంతి!
[ 27-04-2024]
లోకసభ ఎన్నికల పోలింగ్ ఘట్టాన్ని క్రీడాకారులు ఆసక్తికరంగా మార్చారు. -
ఎందరో మహానుభావులు..
[ 27-04-2024]
ఎండ తీవ్రత పెరగకనే ఓటేయాలని బెంగళూరు వాసులు ఉత్సాహంగా కదలడం శుక్రవారం ఉదయమే కనిపించింది. -
విధి నిర్వహణలోనే తుదిశ్వాస వదిలి..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఓ అధికారిణి మృతి చెందిన ఘటన చెళ్లకెర తాలూకాలో శుక్రవారం జరిగింది. -
వేర్వేరు ప్రాంతాల్లో బాలికలపై లైంగికదాడి
[ 27-04-2024]
రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి దిగ్భ్రాంతి కలిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!