భారాస అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ.. ఎన్నికల ప్రచారం
ఉమ్మడి నల్గొండ , ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలో పట్టభద్రుల భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి ఎనుముల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ... ఇల్లందులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇల్లందు గ్రామీణం : ఉమ్మడి నల్గొండ , ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలో పట్టభద్రుల భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి ఎనుముల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ... ఇల్లందులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారాస వ్యవస్థాపక సభ్యుడు దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో ఇల్లందు కోరగుట్ట నేచర్ పార్క్, సింగరేణి పాఠశాల క్రీడా మైదానం ప్రాంతాల్లో మార్నింగ్ వాకర్స్ను కలిసి మాట్లాడారు. ప్రశ్నించే గొంతుకకు అవకాశమివ్వాలని, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై పోరాడే రాకేష్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయన వెంట నాయకులు రంగనాథ్, సిలివేరు సత్యనారాయణ, గిన్నారపు రాజేష్, చాంద్ భాషా, మునిగంటి శివ, ఆదూరి రవి ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
[ 15-06-2024]
చింతకాని మండలం పందిళ్ళపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న సంఘటనలో నామవరం గ్రామానికి ... -
భట్టి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం
[ 15-06-2024]
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినం పురస్కరించుకొని చింతకాని మండలం నాగులవంచలో శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. -
పవన విద్యుత్తు వైపు.. సింగరేణి చూపు..
[ 15-06-2024]
‘పవన విద్యుత్తు ప్రయోజనాన్ని గ్రహించి.. దాన్ని ఒడిసిపడదాం’ అనే నినాదాన్ని ఈ ఏడాది ప్రపంచ పవన దినోత్సవం ప్రపంచానికి అందిస్తోంది. -
ఈకేవైసీ తప్పనిసరి
[ 15-06-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. -
ఉపాధి సరే.. భరోసా ఏదీ..?
[ 15-06-2024]
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలను నివారించే లక్ష్యంతో అమలు చేస్తున్నదే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. -
ఆయిల్పాం సాగుకు ప్రోత్సాహం
[ 15-06-2024]
ఆయిల్పాం తోటల సాగుకు రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
వారికి సాంత్వన.. వీరికి వేతన యాతన!
[ 15-06-2024]
ఆపదలో ఉన్న అభాగ్య పిల్లలను సంరక్షించే విధుల్లో తలమునకలయ్యే ఉద్యోగులు వీరు. -
ఊరంతా వేడి నీటి పొగలు
[ 15-06-2024]
చలికాలం వచ్చిందంటే అక్కడి ‘నేలపై మేఘాలు’ కదులుతున్నట్లు అనిపిస్తుంది. -
ఆధ్యాత్మిక చిత్రమాలిక.. జైన మత వైభవ ప్రతీక
[ 15-06-2024]
కొత్తగూడెం జైన మందిరంలో జులైలో జరిగే ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవానికి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. -
అటానమస్ దిశ భద్రాచలం డిగ్రీ కళాశాల..!
[ 15-06-2024]
భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల మరో అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకోనుంది. -
బస్సు మరమ్మతుల భారం
[ 15-06-2024]
ఆర్టీసీ డిపో గ్యారేజీల్లో అసిస్టెంట్ మెకానిక్ పోస్టుల కొరత వేధిస్తోంది. -
జేఈఈలో ర్యాంకు.. ఇంటర్లో ఫెయిల్
[ 15-06-2024]
జేఈఈలో ర్యాంకు వచ్చినప్పటికీ.. ఇంటర్లో ఫెయిలై సప్లిమెంటరీ పరీక్షలు రాసినందున సర్టిఫికెట్ సమర్పించడానికి గడువు ఇచ్చేలా ఆదేశించాలంటూ ఖమ్మం జిల్లాకు చెందిన భూక్యా లోహిత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ఖననం చేసిన మృతదేహానికి శవపరీక్ష
[ 15-06-2024]
ఖననం చేసిన వ్యక్తి మృతదేహానికి శవపరీక్ష నిర్వహించిన ఘటన సత్తుపల్లి మండలం గంగారంలో శుక్రవారం చోటు చేసుకుంది. -
బురదలో కూరుకుపోయిన యువకుడు.. కాపాడిన పోలీసులు
[ 15-06-2024]
బురదలో కూరుకుపోయిన యువకుడిని పోలీసులు కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించి ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలంలో చోటుచేసుకుంది. -
ట్రాక్టర్ను ఢీకొన్న లారీ: ఇద్దరు దుర్మరణం
[ 15-06-2024]
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు వారు. నిత్యం కూలీ పనులకు వెళ్తేనే కుటుంబీకుల ఆకలి తీరుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి పూర్తి.. త్వరలో చుక్ చుక్ పరుగులు!
-
‘కాలర్ ఐడీ’పై ట్రయల్స్ మొదలు పెట్టిన టెలికాం కంపెనీలు
-
రాష్ట్రం కోసం నీతీశ్ ఏమి చేస్తున్నారు: ప్రశాంత్ కిషోర్
-
విఘ్నేశ్తో గొడవపై స్పందించిన విజయ్ సేతుపతి.. ఏమన్నారంటే
-
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ..
-
లోటస్ పాండ్ వద్ద అక్రమ నిర్మాణాలు తొలగింపు