logo

కురువల ఆత్మీయ సమావేశం

పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో కురువల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

Published : 05 May 2024 18:32 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో కురువల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూటమి ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి హాజరయ్యారు. వీరిద్దరిని కురువ సంఘం నాయకులు గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు మాట్లాడుతూ కురువల అండగా ఉంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపునకు కృషి చేయాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని