ప్రశాంతంగా రెండవ రోజు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఆదోని నియోజకవర్గంలో సజావుగా రెండవ రోజు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహణ సాగిందని సబ్ కలెక్టర్/ ఆదోని ఎన్నికల అధికారి శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు.
ఆదోని మార్కెట్: ఆదోని నియోజకవర్గంలో సజావుగా రెండవ రోజు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహణ సాగిందని సబ్ కలెక్టర్/ ఆదోని ఎన్నికల అధికారి శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. మంగళవారం ఆదోని నెహ్రూ మెమోరియల్ స్కూల్లో నియోజకవర్గానికి సంబంధించి రెండవ రోజు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహణ కొనసాగింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. రెండవ రోజుకు సంబంధించి 727 ఓటింగ్ పోలింగ్ నమోదు అయిందన్నారు. ఇతర జిల్లాల నియోజకవర్గాలకు సంబంధించి 60 పోస్టల్ బ్యాలెట్ నమోదు అయ్యాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు