ఓటరు అవగాహన కార్యక్రమం
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటరు చైతన్యం కోసం స్వీప్ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
భువనగిరి: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటరు చైతన్యం కోసం స్వీప్ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా సోమవారం వంగపల్లిలోని అపికేమ్ కెమికల్ ఫ్యాక్టరీ ఇండస్ట్రియల్ వర్కర్స్తో ఓటు హక్కు అవగాహన కార్యక్రమము నిర్వహించారు. కార్యక్రమంలో డి.ఆర్.డి.ఒ. యం.ఎ. క్రిష్ణన్, అడిషనల్ డి.అర్.డి.ఒ శ్రీనివాస్, అసిస్టెంట్ డైరెక్టర్ భారతి, ఫ్యాక్టరీ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు