తెదేపాలో చేరికలు
దగదర్తి మండలం యలమంచిపాడు పంచాయతీకి చెందిన వైకాపా నాయకులు తెదేపాలో చేరారు.
కావలి: దగదర్తి మండలం యలమంచిపాడు పంచాయతీకి చెందిన వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. వైకాపాకి చెందిన శివ నారాయణ, సోమశేఖర్లకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ఆయనతో పాటు తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బా నాయుడు, రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్య, పార్టీ ముఖ్య నాయకులు హనుమంతరావు తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు