logo

బాలిక అదృశ్యం

ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఓ బాలిక అదృశ్యమైనట్లు ఎస్సై మహేష్ గురువారం తెలిపారు.

Published : 25 Apr 2024 21:44 IST

ఎల్లారెడ్డి పట్టణం: ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఓ బాలిక అదృశ్యమైనట్లు ఎస్సై మహేష్ గురువారం తెలిపారు. మండలంలోని మాచాపూర్ గ్రామానికి చెందిన బాలిక బుధవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది, ఇంటికి తిరిగిరాకపోవడంతో పలు ప్రాంతాల్లో గాలించారు. అచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు