భాజపాతోనే దేశాభివృద్ధి
భాజపాతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని భాజపా రాష్ట్ర ఉపాద్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
బీర్కూర్: భాజపాతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని భాజపా రాష్ట్ర ఉపాద్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అన్నారం, దామరంచ గ్రామాల్లో ఆదివారం పలువురు యువకులు భాజపాలో చేరారు. వారికి లక్ష్మీనారాయణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ను గెలిపించాలని ప్రచారం చేశారు. మండలాధ్యక్షులు నాగేళ్ల సాయికిరణ్, మక్కన్న, శ్రీనివాస్, పొచుగొండ, సత్యనారాయణ, ప్రవీణ్, రాజు, మోహన్ ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు