logo

మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Updated : 06 May 2024 17:38 IST

నాగిరెడ్డిపేట :  నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  హస్తం గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు లక్ష్మణ్ ఠాగూర్,  విలేజ్ అధ్యక్షుడు,  వైస్ ప్రెసిడెంట్ సాయా గౌడ్, సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్,  బీసీ సెల్ అధ్యక్షులు మన్నె యాదయ్య, మన్నె మల్లేశం,  మేకల నర్సింలు మైనారిటీ అధ్యక్షులు షకీల్ ప్రవీణ్ కుమార్, సోషల్ మీడియా ఇన్‌ఛార్జులు గుణుకూల రాము,  మంగలి శీను సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని