Harassment: ‘లాడ్జికొస్తావా! డిప్యుటేషన్ రద్దు చేయించమంటావా!!’
‘నీ డిప్యుటేషన్ రద్దు చేయించకుండా ఉండాలంటే నా కోరిక తీర్చాలి. మార్కాపురంలోనే నా స్నేహితుడికి లాడ్జి ఉంది. అక్కడికి వస్తావా! లేదంటే పొదిలికి రా.. అక్కడా కుదరదంటే కంభం వచ్చినా సరే.
డీఎల్పీవో కార్యాలయంలో కీచక అధికారి
మహిళా ఉద్యోగినికి వేధింపులు
మార్కాపురం, న్యూస్టుడే: ‘నీ డిప్యుటేషన్ రద్దు చేయించకుండా ఉండాలంటే నా కోరిక తీర్చాలి. మార్కాపురంలోనే నా స్నేహితుడికి లాడ్జి ఉంది. అక్కడికి వస్తావా! లేదంటే పొదిలికి రా.. అక్కడా కుదరదంటే కంభం వచ్చినా సరే. ఎక్కడనేది నీ ఇష్టం. నేను చెప్పినట్లు చేయకుంటే డిప్యుటేషన్ రద్దు చేయిస్తా. అప్పుడు ఇక్కడే ఉద్యోగం చేసుకోలేవు. దూర ప్రాంతానికి వెళ్లి వస్తుంటే అప్పుడు తెలుస్తుంది నీకు నరకం. అంతా నా చేతుల్లోనే ఉంది. నా మాట విని మార్కాపురంలోని నా స్నేహితుడి లాడ్జికి రా’... ఇవీ మార్కాపురం డివిజనల్ పంచాయతీ కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగినికి అధికారి నుంచి ఎదురైన లైంగిక వేధింపులు.
మార్కాపురంలోని డివిజనల్ పంచాయతీ కార్యాలయం
మార్కాపురం డివిజనల్ పంచాయతీ కార్యాలయం మహిళా ఉద్యోగినులను లైంగికంగా వేధించే ప్రాంతంగా మారింది. ఇక్కడ పనిచేసే కొందరు అధికారులు.. కీచకుల అవతారమెత్తారు. ఇప్పటికే సీనియర్ సహాయకుడు శ్రీనివాసులు సస్పెన్షన్కు గురయ్యారు. ఇదే కార్యాలయంలో పనిచేసే మరో బాసుదీ అదే తీరు. మహిళా ఉద్యోగినులకు తన మాటలు, చేతలతో కార్యాలయంలో నరకం చూపుతున్నాడు. వారితో బూట్లు తీయించుకోవడం.. కాళ్లు పట్టించుకోవడం నిత్యకృత్యమైంది. ఓ వితంతు మహిళకు ప్రభుత్వం కరుణ చూపి ఉద్యోగమిచ్చింది. ఇతర ప్రాంతంలో విధులు నిర్వహించలేక ఆమె డిప్యుటేషన్పై మార్కాపురం వచ్చారు. అప్పటి నుంచి ఆమెపై కన్నేసిన అధికారి.. డిప్యుటేషన్ అంశాన్ని అదునుగా తీసుకొని వేధింపులకు గురిచేయ సాగాడు. తోటి ఉద్యోగులు భోజనానికి వెళ్లిన తర్వాత సదరు మహిళా ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. చెప్పిన పని చేయకుంటే ‘నీ సంగతి నాకు తెలుసు. నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా. నాకు సహకరించకుంటే డిప్యుటేషన్ రద్దు చేయిస్తా’.. అంటూ బెదిరింపులకు దిగేవాడు. మార్కాపురంలోని తన స్నేహితుడి లాడ్జికి రావాలని, లేకుంటే పొదిలి, కంభమైనా రావాలంటూ వేధిస్తుండేవాడు. తన ప్రొబిషన్ కాలం పూర్తయ్యే వరకు వీటన్నింటినీ పంటి బిగువున భరిస్తూ వచ్చారు. చివరికి విసిగివేసారి నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులకు శనివారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సరకుల తూకంలో మోసం
[ 17-06-2024]
జిల్లా వ్యాప్తంగా అన్ని పౌరసరఫరాల గిడ్డంగుల్లో నిల్వ ఉన్న సరకులను జిల్లా అధికారులు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
నమ్మాం.. రెంటికీ చెడ్డాం
[ 17-06-2024]
జిల్లాలో మొత్తం 730 గ్రామ పంచాయతీలు, అందులో 597 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ఒంగోలు నగరంతో పాటు, ఇతర పట్టణ ప్రాంతాల్లో మరో 122 వార్డు సచివాలయాలు ఉన్నాయి. -
అభివృద్ధిని పరుగులు పెట్టిద్దాం
[ 17-06-2024]
పడిన చోటే నిల్చుని భారీ మెజార్టీతో గెలుపొందిన నారా లోకేశ్ జిల్లా నేతలకు స్ఫూర్తితో 2029 ఎన్నికల్లో పన్నెండు సీట్లూ గెలిచి అధినేత చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వనున్నట్లు ఉమ్మడి ప్రకాశం జిల్లా తెదేపా నేతలు తెలిపారు. -
ప్రజా విజయం.. పులకించిన అభిమానం
[ 17-06-2024]
‘సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అరాచక పాలనను ప్రజలు తరిమికొట్టారు. తెదేపా కూటమికి అధికారాన్ని పట్టం కట్టారు. ప్రజలు మార్పు కోరుకున్నారు. -
పేదల స్థలాల్లో వైకాపా గద్దలు
[ 17-06-2024]
‘జగనన్న కాలనీ’ల పేరిట వైకాపా నేతాగణాలు సాగించిన అక్రమాలు అనేకం. రూ. కోట్ల ప్రజాధనంతో ప్రైవేట్ స్థలాలను గత ప్రభుత్వంతో కొనుగోలు చేయించారు. -
త్యాగానికి ప్రతీక బక్రీద్
[ 17-06-2024]
ముస్లింలు ఈద్-ఉల్-జుహా (బక్రీద్)ను త్యాగానికి ప్రతీకగా జరుపుకొంటారు. అత్యంత పవిత్రంగా భావించే మక్కా, మదీనా క్షేత్రాలను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలన్నది ప్రతి ముస్లిం ఆకాంక్ష. -
ఆక్రమణ చెరలో అన్న క్యాంటీన్ స్థలం
[ 17-06-2024]
అయిదేళ్ల జగన్ పాలనలో వైకాపా నాయకుల ఆగడాలు అన్నీఇన్ని కావు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని తాము చెప్పిందే వేదమన్నట్లు వ్యవహరించారు. -
కూటమికి పట్టం.. తిరుపతికి పయనం
[ 17-06-2024]
మండలంలోని చేకూరపాడులో నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు ఇంటూరి శ్రీనివాసరావు, పోతవరానికి చెందిన రాయపాటి సురేష్ ఆధ్వర్యంలో చేపట్టిన తిరుపతి పాదయాత్రను సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్లు ఆదివారం జెండాఊపి ప్రారంభించారు. -
అడుగంటుతున్న కంభం చెరువు
[ 17-06-2024]
ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదైన కంభం చెరువులో నీరు అడుగంటుతోంది. సుమారు అయిదేళ్లుగా జలంతో కళకళలాడిన తటాకంలో క్రమంగా నీరు తగ్గిపోతోంది. -
తేనెటీగల దాడిలో మాజీ సైనికుడి మృతి
[ 17-06-2024]
తేనెటీగల దాడిలో మాజీ సైనికుడు మృతి చెందిన సంఘటన మండలంలోని ఇమ్మడిచెరువు గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. వివరాల్లో కెళితే.
తాజా వార్తలు (Latest News)
-
‘తక్షణం రాజ్భవన్ నుంచి వెళ్లిపోండి..’.. పోలీసులకు బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
మదనపల్లెలో కిలో టమాటా@ రూ.80
-
హామీ మేరకు 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: హరీశ్రావు
-
నేను, సమైరా.. అతడి నుంచే క్రమశిక్షణ నేర్చుకుంటున్నాం: శుభ్మన్ గిల్
-
అభిమాని సూసైడ్.. అలా ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదన్న సోనాలి
-
ఫిలిప్పీన్స్ నౌకను ఢీకొన్న చైనా కోస్ట్గార్డ్ ఓడ..!