ఏపీఎల్ వేలంలో నితీశ్కుమార్రెడ్డికి అత్యధిక ధర
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) కోసం విశాఖ నగరంలోని ఓ హోటల్లో గురువారం క్రీడాకారులకు వేలం నిర్వహించారు. ఇందులో నితీశ్కుమార్రెడ్డిని అత్యధికంగా రూ.15.60 లక్షలకు మర్లిన్ గోదావరి టైటాన్స్ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది.
రూ. 15.60 లక్షలకు మార్లిన్ గోదావరి టైటాన్స్కు సొంతం
విశాఖ క్రీడలు, న్యూస్టుడే: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) కోసం విశాఖ నగరంలోని ఓ హోటల్లో గురువారం క్రీడాకారులకు వేలం నిర్వహించారు. ఇందులో నితీశ్కుమార్రెడ్డిని అత్యధికంగా రూ.15.60 లక్షలకు మర్లిన్ గోదావరి టైటాన్స్ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది. ఐపీఎల్లో సన్రైజర్స్ జట్టుకు నితీశ్కుమార్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
వేలంలో నాలుగు విభాగాల్లో రాష్ట్రవ్యాప్తంగా 408 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. వారిని కొనుగోలు చేసేందుకు రాయలసీమకింగ్స్, కోస్టల్రైడర్స్, కె.వి.ఆర్.ఉత్తరాంధ్రలైన్స్, మార్లిన్ గోదావరి టైటాన్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్ ప్రాంఛైజర్లు పోటీ పడ్డారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథరెడ్డి మాట్లాడుతూ.. ఏపీఎల్ ద్వారా ఆంధ్రా క్రీడాకారులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే ఏసీఏ లక్ష్యమన్నారు. జూన్ 30 నుంచి జులై 13 వరకు ఏపీఎల్-3 ప్రారంభమవుతుందన్నారు. కడపలో ఏడు, విశాఖలో 12 మ్యాచ్లు జరుగుతాయన్నారు. ఏసీఏ అధ్యక్షుడు శరత్చంద్రారెడ్డి నాయకత్వంలో ఇప్పటి వరకు రెండు సీజన్లు పూర్తి చేయడం
జరిగిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చావనైనా చస్తాం కానీ.. భూములివ్వబోమని చెప్పాం: విశాఖ భూకబ్జా బాధితులు
[ 31-05-2024]
సీఎస్ జవహర్రెడ్డి స్వయంగా వచ్చి తమ భూములను పరిశీలించారని విశాఖ ప్రాంతానికి చెందిన పలువురు రైతులు తెలిపారు. -
అసైన్డు దందా!
[ 31-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి కుమారుడి ముఠా బినామీల పేరుతో వందల ఎకరాల అసైన్డు భూములు సొంతం చేసుకున్నారు’ అంటూ జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ చేసిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. -
కేజీహెచ్ వ్యవహారాలపై కలెక్టర్ దృష్టి
[ 31-05-2024]
కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్)లో గత కొద్దిరోజుల నుంచి నెలకొంటున్న వ్యవహారాలపై కలెక్టర్ మల్లికార్జున దృష్టి సారించారు. ఆసుపత్రిలో వ్యవహారాలను చక్కదిద్దే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అమరావతిలో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో కలెక్టర్ మాట్లాడినట్లు సమాచారం. -
పలు రైళ్ల రద్దు
[ 31-05-2024]
భద్రత, ఆధునికీకరణ పనుల నేపథ్యంలో జూన 1న సికింద్రాబాద్-సిల్చార్(12513) సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు రద్దు చేయనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. దీంతో పాటు సంబల్పూర్ డివిజన్లో పలు రైళ్లు దారి మళ్లించి నడపనున్నామన్నారు. -
ఓట్ల లెక్కింపునకు 12 గంటలు పట్టే అవకాశం
[ 31-05-2024]
జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయడానికి 12 గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నామని కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. కలెక్టరేట్లో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తొలుత పశ్చిమ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుందని భావిస్తున్నామన్నారు. -
సునిశిత పరిశీలన తర్వాతే ఫ్రీహోల్డ్
[ 31-05-2024]
విశాఖ జిల్లాలో ఇంతవరకు 700 ఎకరాల డీఫారం పట్టా భూములకు ఫ్రీహోల్డ్(భూ లావాదేవీలకు హక్కుల కల్పన) అనుమతులను జారీ చేశామని కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. గురువారం కలెక్టరేట్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. -
మా భూములు బలవంతంగా లాక్కుంటారా?
[ 31-05-2024]
మాకు జీవనాధారమైన భూములను బలవంతంగా లాక్కొని బడాబాబులకు కట్టబెడతారా అంటూ భీమిలి మండలం అన్నవరం గ్రామ సర్వే సంఖ్య 101/1లో ఫెన్సింగు పోల్స్ వేసేందుకు ప్రయత్నించిన అధికారులను బాధిత రైతులు గురువారం నిలదీశారు. -
పోలీసు ఎస్కార్ట్ సహాయంతో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు
[ 31-05-2024]
పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి పోలైన పోస్టల్ బ్యాలెట్లను పటిష్ఠ భద్రత నడుమ పోలీసు ఎస్కార్ట్ సహాయంతో ప్రధాన స్ట్రాంగ్ రూమ్కు తరలించాలని కలెక్టర్ ఎ.మల్లికార్జున పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జూన్ 2న తరలింపు చేపట్టాలన్నారు. -
మొదట్లో సరదా.. అలవాటైతే వదలదా!
[ 31-05-2024]
అనకాపల్లికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి సిగరెట్ తాగడం అలవాటు చేసుకున్నాడు. తండ్రికి అలవాటు ఉండటంతో కుమారుడు అనుసరించినట్లు తల్లి నిర్ధారించి కేంద్రానికి తీసుకురావడంతో ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చారు. -
సత్తాచాటిన రైతుబిడ్డలు
[ 31-05-2024]
చీడికాడ మండలం ఎల్.ఎన్.పురం, తురువోలు గ్రామాలకు చెందిన ఇద్దరు రైతుల బిడ్డలు ఏపీఈసెట్లో సత్తా చాటారు. -
కొత్త కూర్పు..బోధన మార్పు..
[ 31-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఎనిమిది, తొమ్మిది తరగతుల్లో సీబీఎస్ఈ సిలబస్ అమల్లో ఉంది. ఈ ఏడాది పదో తరగతి పాఠ్య పుస్తకాలను సైతం అందుకు అనుగుణంగా మార్పు చేశారు. -
తొలి పది ర్యాంక్లు ప్రభుత్వ కెమికల్ పాలిటెక్నిక్కే
[ 31-05-2024]
ఏపీ ఈసెట్లో యారాడ గ్రామానికి చెందిన బంక మనోహర్ 161 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు. అతడి తండ్రి గురునాథరావు ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. తల్లి పాపాజీ గృహిణి. భవిష్యత్తులో మంచి ఉద్యోగంలో స్థిరపడి తల్లిదండ్రుల కష్టాలను తీర్చడమే తన లక్ష్యమని మనోహర్ పేర్కొన్నాడు. -
బడి బస్సులు.. భద్రమేనా!
[ 31-05-2024]
బడి, కళాశాలల బస్సులకు ఏటా సామర్థ్య ధ్రువీకరణ పత్రం (ఎఫ్సీ) విధిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 16 నుంచి సామర్థ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించి 32 నిబంధనలు ఉన్నాయి. ఇవి కచ్చితంగా పాటిస్తేనే ధ్రువీకరణ పత్రాలను అధికారులు జారీ చేస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత జీడీపీ 8.2%.. మార్చి త్రైమాసికంలో 7.8%
-
ఒంటిచేత్తో జట్టును గెలిపించే సత్తా రోహిత్ సొంతం: షకిబ్
-
ఉత్తరాదికి ఎండదెబ్బ.. ఒక్క రోజులో 50 మంది మృతి
-
గొర్రెల పంపిణీ స్కామ్.. మరో ఇద్దరు ఉన్నతాధికారులు అరెస్ట్
-
గాల్లోని విమానానికి బాంబు బెదిరింపు.. ఎయిర్పోర్ట్ కార్యకలాపాలపై ఎఫెక్ట్!
-
ఆకట్టుకునేలా సమంత కొత్త లుక్.. నయనతార ఫ్యామిలీ పిక్స్