వైజాగ్ కన్వెన్షన్లో మెగా కన్జ్యూమర్ ఎక్స్పో
పీఎంపాలెం వైజాగ్ కన్వెన్షన్లో ఇండియా ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ ఫెయిర్(ఐఐసీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మెగా కన్జ్యూమర్ ఎక్స్పో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈనెల 20వ తేదీ వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో ఇంటీరియర్, ఫర్నీచర్, దుస్తులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ తదితర వందకు పైగా స్టాళ్ల ద్వారా విక్రయిస్తున్నారు.
కన్వెన్షన్లో ప్రదర్శనకు ఉంచిన సామగ్రి
పీఎంపాలెం, న్యూస్టుడే: పీఎంపాలెం వైజాగ్ కన్వెన్షన్లో ఇండియా ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ ఫెయిర్(ఐఐసీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మెగా కన్జ్యూమర్ ఎక్స్పో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈనెల 20వ తేదీ వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో ఇంటీరియర్, ఫర్నీచర్, దుస్తులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ తదితర వందకు పైగా స్టాళ్ల ద్వారా విక్రయిస్తున్నారు. 70 శాతం తగ్గింపు ధరలపై ఫర్నీచర్, ఇంటీరియర్ ఉత్పత్తులు అందిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ప్రదర్శన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ ఎక్స్పోనకు శుక్రవారం నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ ప్రాంగణంలో తినుబండారాల స్టాల్స్ సైతం ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు దళాధిపతి పల్లా!!
[ 17-06-2024]
గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కీలక పదవి వరించింది. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రకటన విడుదల చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో అంతటా హర్షం వ్యక్తం అవుతోంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేసిన నేతకు తగిన గుర్తింపు దక్కిందని అభినందిస్తున్నారు. -
ఏ కన్నూ చూడదనా.. ఈ విచ్చల‘విడిది!’
[ 17-06-2024]
విశాఖ నగరంలో సాగరం చెంత సాగిన విధ్వంసకర పరిణామాలకు మౌన సాక్షి ‘రుషికొండ’. వైకాపా పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం చర్చనీయాంశమైన ‘రుషికొండ’పై అసలు ఏం జరిగింది? అనేది ఆదివారం బయటపడింది. -
వీళ్లది.. పచ్చ‘ధన బంధం’!!
[ 17-06-2024]
జీవీఎంసీని కొందరు వైకాపా కార్పొరేటర్లు ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. వీరితో పాటు...‘మేం ఏం తక్కువ?’ అంటూ పలువురు అధికారులు అడ్డదారుల్లో అక్రమార్జనకు తెగబడ్డారు. -
తూకాల్లో.. అక్రమాలు నిగ్గుతేల్చేలా..
[ 17-06-2024]
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న సరకుల తూకాల్లో అక్రమాలను నిగ్గుతేల్చడానికి తెదేపా కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. -
22న సింహాద్రి అప్పన్నకు మూడో విడత చందన సమర్పణ
[ 17-06-2024]
జ్యేష్ఠ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 22న సింహాద్రి అప్పన్న స్వామికి మూడో విడత చందనం సమర్పణ సంప్రదాయబద్ధంగా జరగనుంది. ఆ మేరకు ఆదివారం నుంచి చందనం చెక్కలను అరగదీసే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. -
‘రుషికొండకు’ ఆ వైభవం ఎలా?!
[ 17-06-2024]
‘బ్లూఫ్లాగ్ బీచ్’ ధ్రువీకరణ ఉన్న బీచ్లకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంటుంది. ఆ బీచ్లకు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఇప్పటికే బ్లూఫ్లాగ్ బీచ్ ధ్రువీకరణన పొందిన ‘రుషికొండ బీచ్’...మళ్లీ ఆ స్థాయిలో మెరవాలంటే ఎన్నో ఆటంకాలు దాటాల్సి ఉంది. -
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం
[ 17-06-2024]
అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అనకాపల్లి జిల్లాను అభివృద్ధి చేద్దామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కలెక్టర్ రవి, ఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఆదివారం అనకాపల్లిలో నిర్వహించారు. -
ఉపాధ్యాయులకు న్యాయం చేస్తాం
[ 17-06-2024]
ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ అయిన సుమారు 350 మంది ఉపాధ్యాయులను తిరిగి మైదాన ప్రాంతానికి తీసుకురావడానికి కృషి చేస్తామని ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి సభ్యుడు వేపాడ చిరంజీవిరావు హామీ ఇచ్చారు. -
కొత్త పేరుతో.. మరింత జోరుతో..
[ 17-06-2024]
అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రతి శుక్రవారం నిర్వహించే స్పందన కార్యక్రమం ఇకపై ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా సరికొత్త రూపు సంతరించుకుని ప్రజల సమస్యలు పరిష్కారానికి ముందుకు రానుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈవీఎంలపై మస్క్ అనుమానాలు.. శామ్ పిట్రోడా కీలక వ్యాఖ్యలు
-
11 మంది ఆటను నేను ఆడలేను కదా.. టీమ్గా విఫలమయ్యాం: బాబర్ అజామ్
-
కొన్ని నెలల్లో ఐపీఓల సందడి.. రూ.50 వేల కోట్ల సమీకరణ!
-
నెల్లూరు జిల్లాలో కారుపై పెద్దపులి దాడి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. సీఐడీ ముందు హాజరైన యడియూరప్ప