Ap news: నిబంధనలను కచ్చితంగా పాటించాలి
జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు.
విజయనగరం గ్రామీణం: జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈ ప్రక్రియ ఉదయం 8 గంటలకల్లా కచ్చితంగా ప్రారంభించాలని ఆదేశించారు. కౌంటింగ్ సిబ్బంది అంతా ఉదయం 6 గంటలకే లెక్కింపు కేంద్రాల వద్దకు చేరుకొని, అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలైన తరువాత, ఉదయం 8.30 గంటలకు ఈవిఎం ఓట్ల లెక్కింపును మొదలు పెట్టాలని చెప్పారు. ఓట్లను లెక్కించే కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులకు కలెక్టరేట్ ఆడిటోరియంలో మొదటి విడత శిక్షణా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు ఈ శిక్షణా కార్యక్రమంలో డీఆర్ఓ ఎస్డీ అనిత, ట్రైనింగ్స్ నోడల్ ఆఫీసర్ సుధాకరరావు, ఎలక్షన్ సెల్ సూపరింటిండెంట్ ప్రభాకరరావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేదలకు మరింత భరోసా!
[ 17-06-2024]
పేదల బతుకుల్లో భరోసా నింపుతానని చంద్రబాబు ఎన్నికల ముందు మాటిచ్చారు. ఆర్థిక భారమని తెలిసినా.. ఇచ్చిన మాటకు కట్టుబడి బాధ్యతలు స్వీకరించిన రోజే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల లబ్ధిని భారీగా పెంచారు. -
జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా
[ 17-06-2024]
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్నారై సాధికారత, సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. -
స్పందన.. ఇక పీజీఆర్ఎస్!
[ 17-06-2024]
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని ఇకపై ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’(పీజీఆర్ఎస్)గా ప్రభుత్వం మార్పు చేసింది. -
వ్యవసాయోదయం
[ 17-06-2024]
జిల్లా వ్యాప్తంగా వర్షాలు అనుకూలిస్తున్నాయి. గత ప్రభుత్వ నిర్ణయాలతో సాగు అంటేనే వెన్నులో వణుకు మొదలయ్యే అన్నదాతల్లో కొత్త ప్రభుత్వం భరోసాతో ఆశలు చిగురిస్తున్నాయి. -
మహిళల సాధికారతకు శ్రీకారం
[ 17-06-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధిపై దృష్టిసారిస్తోంది. మహిళలకు హామీ ఇచ్చిన మేరకు వారిని లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. -
వైకాపా పాపం..వాహనదారులకు శాపం
[ 17-06-2024]
ఉమ్మడి జిల్లాలో కీలకమైన బొబ్బిలిలోని పారాది కాజ్వే మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన పనులతో ఈ పరిస్థితి ఏర్పడింది. -
గోమాతకు సీమంతం
[ 17-06-2024]
గోవులపై తమకున్న ప్రేమను చాటుకున్నారు గుర్లకు చెందిన బాడాన రాజశేఖర్, సుధ దంపతులు. ఆదివారం మండల కేంద్రంలోని ఉమా సహిత కోటేశ్వరస్వామి ఆలయంలోని గోశాలలో తమ గోవుకు సీమంతం చేశారు. -
ఆధార్ అనుసంధానమైతేనే ఉపకారం
[ 17-06-2024]
ఎన్ఎంఎంఎస్(జాతీయ ఉపకారవేతన పరీక్ష)కు ఎంపికైన విద్యార్థుల బ్యాంకు ఖాతాకు ఆధారు నంబరు అనుసంధానం అయితేనే ఉపకార వేతనం లభించనుంది. -
అరకొరగా సేవలు
[ 17-06-2024]
గత ప్రభుత్వ హయాంలో అగ్రి ల్యాబ్లంటూ ఆర్భాటం చేసినా.. ఇంతవరకు ఉభయ జిల్లాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొంది. -
నేలబావిలో ట్రాక్టరు బోల్తా: చోదకుడి దుర్మరణం
[ 17-06-2024]
నేలబావిలో ట్రాక్టర్ బోల్తాపడి ఓ ఇంటిపెద్ద దుర్మరణం చెందిన ఘటన లక్కవరపుకోట మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై గోపాలరావు వివరాల ప్రకారం.. -
అయిదేళ్లూ నాన్చేశారు..
[ 17-06-2024]
పాలకొండలోని జగన్నాథ రథయాత్ర ఉత్సవాల్లో గత అయిదేళ్లుగా భక్తులు అసౌకర్యాలకు గురవుతున్నారు. ఏటా పది రోజులపాటు జరిగే ఈ యాత్రలో సదుపాయాల కల్పన అంతంతమాత్రంగానే ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు కరెంట్ బిల్లు చెల్లించాల్సిందే..సీఎం కీలక నిర్ణయం
-
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు
-
అలాంటప్పుడు.. అక్కడ మ్యాచ్లు నిర్వహించొద్దు: సునీల్ గావస్కర్ ఆగ్రహం
-
నా భర్త ఫెయిల్యూర్ యాక్టర్ కాదు.. ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అవుతోంది : వితిక
-
రుషికొండ ప్యాలెస్లో బయటికి రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయి: మంత్రి నారా లోకేశ్
-
దర్శన్పై హత్య కేసు.. కిచ్చా సుదీప్ ఏమన్నారంటే..?