సీసీ ఫుటేజీ ఇవ్వడంలో ఆలస్యం
విజయనగరం తహసీల్దారు కార్యాలయంలో జరిగిన పోస్టల్ బ్యాలట్ తరలింపు ప్రక్రియలో అనుమానాలు ఉన్నాయని కూటమి విజయనగరం నియోజకవర్గ అభ్యర్థిని అదితి గజపతిరాజు ఆరోపించారు.
విజయనగరం గ్రామీణం: విజయనగరం తహసీల్దారు కార్యాలయంలో జరిగిన పోస్టల్ బ్యాలట్ తరలింపు ప్రక్రియలో అనుమానాలు ఉన్నాయని కూటమి విజయనగరం నియోజకవర్గ అభ్యర్థిని అదితి గజపతిరాజు ఆరోపించారు. ఈమేరకు గురువారం రాత్రి కార్యాలయానికి వెళ్లి సీసీటీవీ ఫుటేజీలు ఇవ్వాలని కోరారు. ఇవ్వడంలో అధికారులు ఆలస్యం చేశారని మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోముఖి ఘోష.. వెంగళరాయ కన్నీరు
[ 31-05-2024]
నిధులు, నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. వాటికి రెండింతలు నిర్లక్ష్యం ఉందనడానికి నిదర్శనమే సాలూరు మండలంలోని గోముఖి రిజర్వాయర్, వెంగళరాయ సాగర్లే నిదర్శనం. -
సూర్యతాండవం
[ 31-05-2024]
పగటిపూట మాడుపగిలే ఎండలతో మంటలు పుట్టిస్తున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతల నమోదుతో ఉమ్మడి జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ నమోదవుతోంది -
చైను లాగడంతో రెండు సార్లు ఆగిన రైలు
[ 31-05-2024]
నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని కొండపేట ప్రాంతంలో గురువారం హైనా (దుమ్మలగొండి) హల్చల్ చేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి ఆనుకొని ఉన్న కొండపై నుంచి కిందికి దిగి వీధుల్లోకి చొరబడింది. -
ఆసుపత్రికి వెళ్తే విసనకర్ర తీసుకెళ్లాల్సిందే
[ 31-05-2024]
ఎండలకు తోడు విద్యుత్తు కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాలూరులోని ప్రాంతీయాసుపత్రిలో గురువారం సరఫరా ఆగిపోయింది. రోగులంతా ఆరుబయటకు వచ్చేశారు. -
ఏపీఈసెట్లో 84.59 శాతం ఉత్తీర్ణత
[ 31-05-2024]
ఏపీఈసెట్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫార్మసీ, ఈఈఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, బీఎస్సీ గణితం విభాగాల్లో పలువురికి తొలి పదిలోపు ర్యాంకులు లభించాయి. -
ఆధార్, పాన్ అనుసంధానానికి..నేటితో ముగియనున్న గడువు
[ 31-05-2024]
పాన్ కార్డుకు ఆధార్ నంబరు అనుసంధాన ప్రక్రియను కేంద్రం తప్పనిసరి చేసింది. ఈమేరకు రెండింటినీ లింకు చేసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ అవకాశం కల్పించింది -
మళ్లీ ఇబ్బందులు తప్పవా!
[ 31-05-2024]
విజయనగరం మండలానికి చెందిన ఎం.దుర్గాలమ్మకు 85 ఏళ్ల వయసు. ఈమెకు మే నెలకు సంబంధించిన నగదు నేటికీ అందలేదు. బ్యాంకులో వేసినట్లు సచివాలయ సిబ్బంది తెలిపారు. -
భూబకాసురులు...!
[ 31-05-2024]
జిల్లాలో భూబకాసురులు రెచ్చిపోతున్నారు. అధికారం అండతో కొందరు వైకాపా నాయకులు కాలువలు, గెడ్డలు, కొండలు, చివరకు చెరువుల ఆక్రమణలకు పాల్పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మహిళా పోలీసుల చేతిలో ప్రజ్వల్ అరెస్టు.. ఎందుకంటే!
-
తొలి మ్యాచ్ నాటికి.. మేం చేయాల్సిందదే: రోహిత్
-
రివ్యూ: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’... మాస్ గెటప్లో విష్వక్సేన్ మెప్పించారా...?
-
చావనైనా చస్తాం కానీ.. భూములివ్వబోమని చెప్పాం: విశాఖ భూకబ్జా బాధితులు
-
ఇకపై గూగుల్ మెసేజ్లనూ ఎడిట్ చేయొచ్చు
-
ఆ ఫైనలిస్టుల్లో ఒక్కరూ లేరు.. అయినా అది భారత్కే వరం: వసీమ్ అక్రమ్