Warangal: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్కు ఏర్పాట్లు
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం జరగనుంది.
హనుమకొండ: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం జరగనుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని, ఇందుకు సంబంధించి అన్ని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదివారం హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ కేంద్రాలకు తరలించే పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను, ఇతర పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేస్తుండగా కలెక్టర్ పలు సూచనలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరిన్ని పోషకాలతో మధ్యాహ్న భోజనం
[ 17-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచడమే కాక, బాలబాలికల శారీరక ఎదుగుదల కోసం పోషకాహారం అందించే లక్ష్యంతో సర్కారు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. -
టెండర్లు తక్కువ.. నామినేషన్ పనులెక్కువ
[ 17-06-2024]
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా)లో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. తమకు నచ్చిన గుత్తేదారులకు పనులు అప్పజెప్పేందుకు.. రూ.50 వేల చొప్పున విభజించి నామినేషన్ పద్ధతిలో కేటాయించారు. -
హత్యాయత్నానికి దారి తీసిన ప్రేమ వ్యవహారం
[ 17-06-2024]
యువతీ, యువకుల ప్రేమ వ్యవహారం హత్యాయత్నానికి దారి తీసింది. యువకుడు, ఆయన తల్లిపై యువతి బంధువులు కత్తులతో దాడి చేసి గాయపర్చిన సంఘటన గీసుకొండ మండలం కీర్తినగర్కాలనీలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. -
పడకేసిన ‘పలె’్ల పాలన..!
[ 17-06-2024]
గ్రామాల్లో సర్పంచుల పదవీకాలం ముగిసిపోవడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. నిధుల విడుదల, కేటాయింపు విషయంలో స్పష్టత లేకపోవడం, పంచాయతీల ఖాతాలు ఖాళీగా దర్శనమిస్తూ పల్లె పాలన పడకేసింది. -
సొంతింటి కల నెరవేరేనా..?
[ 17-06-2024]
ఇల్లులేని అర్హులైన నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు గత ప్రభుత్వం మంజూరు చేసిన రెండు పడక గదుల గృహాల నిర్మాణాలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. -
గురుకుల స్థలం.. రెండెకరాలు మాయం!
[ 17-06-2024]
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల గురుకుల విద్యాసంస్థలకు చెందిన రెండెకరాల భూమి విషయంలో వివాదం నెలకొంది. దశాబ్దాల కిందట అప్పటి కలెక్టర్ విద్యాసంస్థల కోసం బదలాయించిన భూమిలో కొంత భాగాన్ని కొందరు -
మందుపాతరల దండకారణ్యం..!
[ 17-06-2024]
తెలంగాణ-ఛత్తీస్గఢ్ అభయారణ్యం అట్టుడుకుతోంది. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఆధిపత్య పోరుతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. వరుసగా వెలుగుచూస్తున్న మందుపాతరల ఘటనలతో గండకారణ్యంగా మారింది. -
సూడో నక్సలైట్ల ముఠా అరెస్ట్
[ 17-06-2024]
అక్రమ ఆయుధాలు కలిగి బెదిరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. గుడిపల్లి మండలం పరిధిలోని ఘణపురం గ్రామంలో అక్రమ ఆయుధాలు కేసులో పట్టుబడిన సూడో నక్సలైట్ల ముఠాను ఆదివారం.. -
సకల వసతులు.. మెరుగైన బోధన
[ 17-06-2024]
సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి వచ్చే విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామని జిల్లా విద్యాశాఖ అధికారి రాంకుమార్ తెలిపారు. -
శ్రీగంధం.. ఆదాయ మార్గం
[ 17-06-2024]
పచ్చదనం పెంచేందుకు.. పర్యావరణాన్ని కాపాడేందుకు కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పథకంలో పెద్దఎత్తున మొక్కలు నాటుతోంది.. ఊరూరా నర్సరీలను ఏర్పాటు ఖాళీ స్థలాల్లో, రహదారులకు ఇరువైపులా పెంచుతున్నారు. -
ఠాణాలు లేవు.. సిబ్బంది రారు!
[ 17-06-2024]
జనగామ మున్సిపల్ పట్టణంగా, రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉంటూ 8 ఏళ్ల క్రితం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. జనగామలో దాదాపు 40 శాఖలతో జిల్లా సచివాలయం ఏర్పాటైంది. దీనికి తోడు ఈ ప్రాంతం రోజు రోజుకు విస్తరిస్తోంది. -
నెరవేరని ఓ పాలనాధికారి ఆశయం
[ 17-06-2024]
జిల్లా హోదాను సంతరించుకున్న జనగామ పట్టణాన్ని సుందరీకరించాలనే ప్రజల కోరిక, నేతల ఆకాంక్ష, అధికారుల ఆశయం నెరవేరడం లేదు. మున్సిపల్ కొత్త చట్టాన్ని అనుసరించి, పురపాలన పర్యవేక్షక బాధ్యతలు కలెక్టర్కు సంక్రమించాయి. -
కూచిపూడి నృత్య ప్రదర్శనకు వండర్ బుక్ ఆఫ్ రికార్డు
[ 17-06-2024]
జనగామ పట్టణంలోని బతుకమ్మకుంట మైదానంలో మైత్రేయ కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఆదివారం 108 మంది చిన్నారులు 15 నిమిషాల వ్యవధిలో కూచిపూడి నృత్య ప్రదర్శనతో పాటు భజగోవిందం శ్లోకాలు, -
అమ్మ చెప్పింది.. అత్తమ్మ ప్రోత్సహించింది
[ 17-06-2024]
తన విజయంలో తల్లి, అత్తయ్య ముఖ్యపాత్ర పోషించారని వరంగల్ పాలనాధికారిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన డా.సత్య శారదాదేవి అన్నారు. బాగా చదువుకోవాలని అమ్మ విజయలక్ష్మి చెప్పేది.. -
త్యాగం, సేవానిరతి అందిపుచ్చుకుందాం..!
[ 17-06-2024]
మహ్మద్ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతికి ప్రతీకగా ఏటా ముస్లిం సోదరులు బక్రీద్ జరుపుకొంటారు. దీనికి ఈద్-ఉల్-జుహా/ఈద్-ఉల్-అధా’ అని కూడా పేరు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ప్రెస్ రైలును ఢీకొన్న గూడ్స్..
-
తుపాను ముందు నిశ్శబ్దం.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
నేపాల్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్.. సూపర్-8కి అర్హత
-
ఆ లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్ హ్యాక్
-
2,100 అణ్వాయుధాలు ప్రయోగానికి సిద్ధం: సిప్రి నివేదిక
-
హెచ్పీసీఎల్ సీఎండీ పదవికీ సరైన అభ్యర్థి దొరకలేదు