ముస్లిం మైనారిటీలతో మాజీ ఎమ్మెల్యే ఆత్మీయ సమావేశం
మండల కేంద్రంలో ఆదివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ముస్లిం మైనారిటీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు..
కలసపాడు: మండల కేంద్రంలో ఆదివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ముస్లిం మైనారిటీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ వక్ఫ్ బోర్డు మైనార్టీ ఛైర్మన్ మహబూబ్ బాషా, తెలుగు యువత ముస్లిం మైనార్టీ నాయకులు జహంగీర్ భాష, మండల మైనార్టీ నాయకులు షామీర్, సలీం, రసూల్, నాయబ్ రసూల్, జిలాని తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు