ఏడేళ్లనంతరం గండికోట జలాల తగ్గుముఖం
ఏడేళ్లనంతరం గండికోట జలాశయంలో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయి 2.9 టీఎంసీలకు చేరింది. జలాశయానికి తొలిసారిగా 2013, సెప్టెంబరులో నంద్యాల జిల్లా అవుకు జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించి మూడు టీఎంసీల నీటిని నిల్వ చేశారు.
అడుగంటుతున్న గండికోట జలాశయంలోని నీటిమట్టం
కొండాపురం, న్యూస్టుడే: ఏడేళ్లనంతరం గండికోట జలాశయంలో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయి 2.9 టీఎంసీలకు చేరింది. జలాశయానికి తొలిసారిగా 2013, సెప్టెంబరులో నంద్యాల జిల్లా అవుకు జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించి మూడు టీఎంసీల నీటిని నిల్వ చేశారు. అనంతరం 2015లో 5.5 టీఎంసీలు, 2017లో 8, 2018లో 12, 2020, డిసెంబరులో ఏకంగా 26.85 టీఎంసీలు నిల్వ చేశారు. 2021 నుంచి 2023 వరకు ప్రాజెక్టులో 24 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అనంతరం తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పలు ప్రాజెక్టులకు నీటిని తరలించడంతో జలాశయంలో డెడ్ స్టోరేజీ (కనిష్ఠ స్థాయి)కి నీరు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు మంచి పాలనను అందించాలి
[ 13-06-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మంచి పాలనను అందించాలని బద్వేలు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.డి. విజయజ్యోతి తెలిపారు. -
నవ్యాంధ్రకు చంద్రుడు.. నవచరితకు ఆద్యుడు
[ 13-06-2024]
‘‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను...’’ మాట ప్రతిధ్వనించిన అద్భుత ఘడియలవి. లక్షలాది గొంతుకల జయజయధ్వానాలు.. నవ్యాంధ్ర సారథికి మది మదినా నీరాజనాలు.. ప్రతి ఆంధ్రుడు ఎదురుచూసిన మధుర క్షణాలు... -
మొదటిసారి గెలిచి.. మంత్రిగా మెరిసి!
[ 13-06-2024]
మండిపల్లి రాంప్రసాద్రెడ్డి... ఆయనకు ఆమాత్యపదవంటూ మంగళవారం అర్ధరాత్రి దాటాక అధికారిక ప్రకటన... చక్కర్లు కొడుతున్న వార్తతో అందరిలో అనుమానాలు... అవునా? అంటూ ఆరాలు... నిజమంటూ నిర్ధారించుకున్న తర్వాత సంబరాలు... అనూహ్యమైన పరిణామాలతో ఆమాత్య పదవి కైవసం చేసుకున్న మండిపల్లికి అదృష్టం తలుపు తట్టింది. -
మోగనున్న బడి గంట!
[ 13-06-2024]
వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కొత్త విద్యాసంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 1,642 ప్రాథమిక, 142 ప్రాథమికోన్నత, 310 ఉన్నత పాఠశాలలు తెరుచుకోనున్నాయి. -
ఇంత బరితెగింపా!
[ 13-06-2024]
గత ఐదేళ్లుగా ఆక్రమణల దందా సాగించిన వైకాపా నేతలు తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. కడప నగర నడిబొడ్డున జిల్లా పరిషత్తుకు చెందిన స్థలాన్ని ఆక్రమించుకుని ఏకంగా హోటల్ నిర్మాణమే చేపట్టారు. -
ఇసుక డిపోల మూసివేత!
[ 13-06-2024]
వైకాపా ప్రభుత్వంలో పెద్దఎత్తున అక్రమాలకు వేదికగా నిలిచిన ఇసుక వ్యవహారంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. -
గుర్తింపు లేని కళాశాలలపై చర్యలకు డిమాండు
[ 13-06-2024]
రాయలసీమ వ్యాప్తంగా గుర్తింపు లేని జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. -
నీట్లో అవకతవకలపై న్యాయ విచారణకు డిమాండు
[ 13-06-2024]
నీట్ ఫలితాల్లో జరిగిన అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి, యువజన సంఘాల నాయకులు కడపలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ప్లకార్డులతో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. -
వెంకన్నతో ఆటలే... జగన్ ఓటమికి నాంది
[ 13-06-2024]
వైకుంఠ వాసుడితో ఆడిన ఆటలే జగన్ కొంపముంచాయని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. -
మదనపల్లె బోధనాసుపత్రిలో ఈసీటీ సేవలు
[ 13-06-2024]
మదనపల్లె ప్రభుత్వ సర్వజన బోధనాసుపత్రిలో మానసిక రోగుల కోసం ఈసీటీ విభాగాన్ని బుధవారం ప్రారంభించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎంఎస్ రాజు తెలిపారు. -
వైకాపా అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారు
[ 13-06-2024]
గత అయిదేళ్ల పాలనలో వైకాపా అరాచకాలను ఎదుర్కొన్న ప్రజలకు అండగా ఉంటామని తంబళ్లపల్లె తెదేపా నేత జయచంద్రారెడ్డి, ట©ఎస్ఎన్వీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్టా దొరస్వామినాయుడు అన్నారు. -
మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ
[ 13-06-2024]
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మండిపల్లి రాంప్రసాద్రెడ్డిని బుధవారం తెదేపా నాయకులు, అధికారులు, ఉద్యోగులు విజయవాడలో కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇంగ్లండ్ను అడ్డుకొనేందుకు.. ఆసీస్ అలా చేస్తే నిషేధం తప్పదు!
-
పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోవాలి.. తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు
-
నీట్ పరీక్షలో ఆ 1500 మందికి గ్రేస్ మార్కులను తీసేస్తాం: సుప్రీంకు కేంద్రం వెల్లడి
-
పుణె కారు ప్రమాదం కేసు: బయటపడుతున్న డాక్టర్ క్రిమినల్ నెట్వర్క్..!
-
టీ20 వరల్డ్ కప్ సూపర్ - 8కి విండీస్.. ఇక ఇంటికే కివీస్!
-
మోదీ ‘తాడాసనం’ చూశారా.. తన గ్రాఫిక్ వీడియో షేర్ చేసిన ప్రధాని