బాల్యవివాహాల దుష్పరిణామాలపై అవగాహన
బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై స్థానిక సుందరయ్యనగర్ అంగన్వాడీ కేంద్రం-1లో బుధవారం కిషోర బాలికలకు అవగాహన సదస్సును నిర్వహించారు.
ఎదులాపురం: బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై స్థానిక సుందరయ్యనగర్ అంగన్వాడీ కేంద్రం-1లో బుధవారం కిషోర బాలికలకు అవగాహన సదస్సును నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్త రాధ, ఏఎన్ఎం తులసి వారికి అవగాహన కల్పించారు. అంతేకాక పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో ఏఎల్ఎంఎస్ కమిటీ సభ్యులు రేఖా, భాగిరత, మహేశ్వరి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమిత్ షాతో ‘సీరియస్ చర్చ’.. ఆ విషయం గురించే: తమిళిసై
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/06/24)
-
భారత్ గురించి మరింత తెలుసుకోవాలని ఉందట..! చైనాలో ఆసక్తికర సర్వే
-
రాశీఖన్నా ‘మోస్ట్ పాపులర్’.. వైరల్గా దిల్ రాజు ఫ్యామిలీ టూర్ స్టిల్స్
-
అమెరికా విద్యార్థి వీసా ప్రక్రియ షురూ.. గతేడాది కంటే ఎక్కువ!
-
రోహిత్ శర్మది, నాది ఒకే స్కూల్: అమెరికా క్రికెటర్